ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకొని తీరుతామని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్, సహయ కార్యదర్శి మద్దెల దినేశ్, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య స�
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వారికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై నాబార్డు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట పీఏసీఎస్
న్యూ బార్న్ కేర్ యూనిట్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్, హై డిపెండెన్సీ యూనిట్ ఇలా స్పెషల్ వార్డులు.. ఆధునిక వైద్యపరికరాలు.. 24 గంటలపాటు అందుబాటులో వైద్యులు.. అత్యాధునిక సేవలతో సిరిసిల్ల సిక్ న్యూ బా
తన మాటలతో ఎందరికో ప్రేరణదాయకంగా నిలిచి, తన మాట, పాటతో వేలాది మందిని కట్టిపడేసేలా చేసిన గొప్ప వ్యక్తి నంది శ్రీనివాస్ అని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతోనే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కులస్తులకు చేసిన వాట్సాప్ మెస్సేజ్ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అని చెప్పే విధంగా.. ఎంతో మందిని సీఎంలను చేసిందని, రేవంత్రెడ్డి పోరాటాన్ని �
చల్లూరు గ్రామానికి చెందిన నీలం మానస-సతీశ్, పస్తం ముత్తమ్మ-రాములు దంపతులవి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి
వారిది. ఇందులో పస్తం ముత్తమ్మ-రాములు కుటుంబం పరిస్థితి చాలా దీనంగా ఉండే�