కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ సూక్ష్మ పోషకాలు గల పౌష్టిక అల్పాహారాన్ని ఉదయం పూట ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శ్రీకార�
నిరుద్యోగ యువత కొలువుల కల సాకారానికి వేలాది నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న రాష్ట్ర సర్కారు, శిక్షణకూ భరోసా ఇస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ప్రైవేట్ సెంటర్లలో కోచింగ్ తీసుకోలేని గ్రామీణ పాంత అభ్యర్థుల �
వాహనాలు నడిపే ప్రతి ఒకరూ ట్రాఫిక్ రూల్స్ తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు.
మానవాళి ఆరోగ్యంలో క్రియాశీల పాత్ర పోషించే ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పీ మురళి డిమాండ్ చేశారు.
విద్యార్థులకు క్రమశిక్షణే ప్రధానమని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పేర్కొన్నారు. గోపాల్రావుపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో ఎంపీడీవో సందర్శించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లు ఏర్పాటు చేశారు.
నాడు పల్లెలంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలే కాదు పశుపక్ష్యాదులతో విడదీయరాని ఆత్మీయ సంబంధం ఉండేది. ఎవరింట చూసినా పశుసంపద కనిపించేది. ఎడ్లపై రైతులకు ఎనలేని ప్రేమ ఉండేది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36మందికి రూ.9.6లక్షలను ప్రభుత్వం సీఎం సహాయనిధి మంజూరు చేసింది. శనివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బూరుగుపల్లిలోని తన నివాసంలో �
అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే ముఖ్యమంత్రి కేసీ�
జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో గల సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో శనివారం ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. విద్యార్థుల తల్లులు రకరకాల ఆహార పదార్థాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారుల�