విద్యార్థులకు క్రమశిక్షణే ప్రధానమని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పేర్కొన్నారు. గోపాల్రావుపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో ఎంపీడీవో సందర్శించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లు ఏర్పాటు చేశారు.
నాడు పల్లెలంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలే కాదు పశుపక్ష్యాదులతో విడదీయరాని ఆత్మీయ సంబంధం ఉండేది. ఎవరింట చూసినా పశుసంపద కనిపించేది. ఎడ్లపై రైతులకు ఎనలేని ప్రేమ ఉండేది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 36మందికి రూ.9.6లక్షలను ప్రభుత్వం సీఎం సహాయనిధి మంజూరు చేసింది. శనివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బూరుగుపల్లిలోని తన నివాసంలో �
అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే ముఖ్యమంత్రి కేసీ�
జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో గల సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో శనివారం ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. విద్యార్థుల తల్లులు రకరకాల ఆహార పదార్థాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారుల�
గతంలో ఎన్నడూ లేని విధంగా పచ్చివడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని కొనుగోలు చేస్తుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు సైతం ధాన్యం విక్�
విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతీబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్, గ�
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక మంజూరు చేసి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
మండలంలోని పడకల్, పాత గూడూర్ గ్రామంలో హైనా సంచారం మరువకముందే సూరారంలో చిరుతపులి కలక లం రేపుతున్నది. గత బుధవారం పడకల్, పాతగుడూర్ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న సత్త య్య అనే రైతుకు హైనా కనిపించడం�
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తుల కోసం అయినవారే ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు నమ్మకంగా ఉండి నగదుకోసం కర్కశంగా చంపేస్తున్నారు. ఆస్తి, డబ్బు కోసం ఇటీవల తిమ్మాపూర్లో జరిగిన మర్డర్లు సంచలనం సృష్ట�