గతంలో వరి సాగు చేసి నష్టపోయిన రైతులు సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇతర పంటలపై దృష్టి సారించారు. దీంతో పలువురు రైతులు బంతిపూలు, కూరగాయలను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు.
హుజూరాబాద్ డివిజన్లో ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఊరికో సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు గ్రామాల్లో పంటకోతలు ప్రారంభం కాగా, దాదాపు 2లక్షల క్వింటాళ్ల దిగుబ�
మండలంలోని గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న తిప్పారపు రమేశ్ తల్లి గౌరమ్మ గుండెపోటుతో మరణించింది. పాలక వర్గం అంత్యక్రియల కోసం పాలకవర్గం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివ�
దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. చీకటిని పారదోలే ఈ పండుగ, కష్టాల్లోనూ సుఖం కలగాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తున్నది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగను జరుపుకోవడం క�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్ను రాష్ట్రంలోనే పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 15, 24, 32, 35వ డివిజన్లలో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులక�
ప్రభుత్వ నిధులు 550 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా
గ్రామీణుల వినూత్న ఆవిష్కరణలకు మాదాపూర్లోని ‘టీ హబ్ ఫేస్- 2’ వేదికైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ‘పించ్ ఇన్ ద రింగ్- మన ఇన్నోవేటర్ కథలు’ పేరిట నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఔరా అనిపించి�
ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామానికి చెందిన జింకిరి రవీందర్- స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. శివాని(21), కల్యాణి (19), భవాని (17). వీరు పుట్టుకతోనే అంధులు. అయినా, ఆ తల్లిదండ్రులు ఏనాడూ అధైర్య పడలేదు.
చీకట్లు పారదోలే వెలుగుల ఉత్సవం. అందరి జీవితాల్లో సంతోషం నింపే సంబురం. పేద, ధనిక, చిన్నా, పెద్ద తేడా లేకుండా కులాలకతీతంగా జరుపుకునే ఆనందాల పండుగ దీపావళి.
మంథని నియోజకవర్గంలోని గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందు కు సాగుతున్నామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు.
కిసాన్నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 3వ డివిజన్లో శనివారం ఆయన మంచినీటి పైపులైన్, డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కాగా, నగరంలోని అల్ఫోర్స్, పారమిత ఎక్స్ప్లోరికా, బ్లూబెల్స్, భగవతి, సిద్ధార్థ, సెయింట్ పాల్స్ పాఠశాలల్లో విద�
జగిత్యాల మండల సెర్ప్ కార్యాలయంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి శనివారం శిక్షణ తరగతులను నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఫ్లాగ్ డేను పురసరించుకొని శనివారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్