పెద్దపల్లి జిల్లా దవాఖాన ఆవరణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సకల వసతులతో నిర్మించారు. గత మే4న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మొత్తం వంద పడకలకు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం 50 పడకలను అందు�
ఫ్లెక్సీ మిషన్లు, కంప్యూటరైజ్డ్ కటింగ్ లాంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిత్రకారులకు ఉపాధి కరువైంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో కూలోనాలో చేసి పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితి తలెత�
కరీంనగర్ కమిషనరేట్కు అరుదైన గౌరవం దక్కింది. బ్లూకోల్ట్స్, పెట్రోకార్, ఇన్వెస్టిగేషన్, తదితర విభాగాల్లో ఉత్తమ పనితీరుకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
పోస్టు కార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. నూలు, తయారీ బట్టపై ఇప్పటికే 5 శాతం టాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చేనేతపై మొత్తం జీఎస్టీ �
దశాబ్దాల పాటు సమస్యలతో నెట్టుకొచ్చిన రేకులపల్లి.. స్వరాష్ట్రంలో మురిసిపోతున్నది. అభివృద్ధికి దూరంగా చీకట్లో మగ్గిన ఆ ఊరు.. రాష్ట్ర సర్కారు చొరవతో ప్రగతి కాంతులీనుతున్నది. నెలనెలా వస్తున్న ప్రగతి పద్దుత�
సర్కారు పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర సర్కారు, మరో ముందడుగు వేసింది. విద్యార్థుల్లో మేధా సంపత్తిని పెంచేందుకు డిజిటల్ క్లాస్రూమ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా,
ప్రభుత్వం వైద్యసేవలను ప్రజలకు చేరువచేసే లక్ష్యంతో సర్కారు దవాఖానలు, సీహెచ్సీ, పీహెచ్సీల్లో సకల వసతులు కల్పించింది. వైద్యనిపుణులను అందుబాటులోకి ఉంచింది.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్ రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.