మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీయడంతో పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలోని రాజసముద్రం చెరువు న
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు.
నాటి సమైక్య పాలనలో నేతన్నల పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నార
‘ఎంపీ అర్వింద్.. నోరు అదుపులో పెట్టుకో. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒక మహిళా ప్రజాప్రతినిధిపై మాట్లాడుతున్నవ్.. నీ ఇంట్లో మహిళలు లేరా..? మరోసారి ఇలా మాట్లాడితే సహించం’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌ�
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బందులు పడవద్దని ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
పసుపు పంటకు చీడపీడలు ఆశించి తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలే ఈ యేడాది వాన కాలంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పసుపు పంటపై తీవ్ర ప్ర�
జవహర్లాల్ నెహ్రూ ఆశయంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా సహకార సంఘాలు దోహదం చేస్తున్నాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు.