గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్లో సోమవారం నిర్వహించిన లేజర్ షో అదిరింది. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ డే వేడుకలు, లేజర్స్ షో అలరిం
ఇలా ఎన్నో ప్రశ్నలతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని బొగ్గుగని కార్మికలోకం నిగ్గదీసి అడుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు గద్దెనెక్కి ఎనిమిదేండ్లయినా ఈ ప్రాంతానికి చేసిందేంటని నిలదీస్త�
‘ఢిల్లీ గద్దలు మళ్లీ వాలుతున్నయి. బొగ్గు, కరెంటు, కాళేశ్వరం జలాలు ఎత్తుకుపోదామని చూస్తున్నయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అన్ని వర్గాలతోపాటు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో కార్యాలయం నుంచి పిలుపు అందలేదు.. నామ్కే వాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపించి అవమానించారని ప్రభుత్వ విప్, చె�
‘బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో చేసిందేమీ లేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. సింగరేణి పరిధిలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేకే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని ప్రజా సంఘల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం మండిపడ్డారు.