అంతర్రాష్ట్ర ట్రా న్స్ఫార్మర్ల దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. కోరుట్ల ఠాణాలో శనివారం వివరాలు వెల్లడించారు.
నీటి నిల్వ, అవసరం మేరకు వాడుకోవడం, వృథాను అరికట్టడంతోపాటు అడవుల పెంపకం, సంరక్షణలో కరీంనగర్ జిల్లా దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి, నీతి ఆయోగ్ బృందం డిప్యూ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్డూడెంట్స్ స్టడీ సెంటర్లో నల్గొండ జిల్లా పోలీసులు సోదాలు నిర్వహించా రు. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసి పది యూనివర్సిటీలకు చెందిన స్�
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట నిలుపుకొన్నారు. ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు.
తపాలా శాఖ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.399 కే రూ.10 లక్షల యాక్సిడెంటల్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూపు, టాటా ఏఐజీతో కలిసి ఈ ఇన్సూరెన్స్ వర్త�
రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై రామగుండం లారీ యజమానుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.