నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా న్యాయ సేవలను అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డీవీ నాగేశ్వరరావు సూచించారు.
భూ వివాదంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని వాహనంతో గుద్ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితుల పై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకొని తీరుతామని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్, సహయ కార్యదర్శి మద్దెల దినేశ్, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య స�
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వారికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై నాబార్డు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట పీఏసీఎస్
న్యూ బార్న్ కేర్ యూనిట్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్, హై డిపెండెన్సీ యూనిట్ ఇలా స్పెషల్ వార్డులు.. ఆధునిక వైద్యపరికరాలు.. 24 గంటలపాటు అందుబాటులో వైద్యులు.. అత్యాధునిక సేవలతో సిరిసిల్ల సిక్ న్యూ బా
తన మాటలతో ఎందరికో ప్రేరణదాయకంగా నిలిచి, తన మాట, పాటతో వేలాది మందిని కట్టిపడేసేలా చేసిన గొప్ప వ్యక్తి నంది శ్రీనివాస్ అని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతోనే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు.