అన్ని వర్గాలతోపాటు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో కార్యాలయం నుంచి పిలుపు అందలేదు.. నామ్కే వాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపించి అవమానించారని ప్రభుత్వ విప్, చె�
‘బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో చేసిందేమీ లేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. సింగరేణి పరిధిలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేకే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని ప్రజా సంఘల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం మండిపడ్డారు.
వేములవాడ ఏరియా దవాఖాన వైద్యుల పనితీరు అభినందనీయమని, వేములవాడలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందుతున్నాయని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రశంసించారు. ప్రభుత్వం అందిస్త�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం జలాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో గంగాధర మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. వానకాలంలో సుమారు 24,270 ఎకరాల్లో వరి సాగ�
‘మోదీ సారు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మీరు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మీరు ఇప్పుడు ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం అంటూ అంబానీకి �
దేశంలో ‘గరీభీ హఠావో’ నినాదం ప్రారంభమై సంవత్సరాలు గడిచినా పేదలు అభివృద్ధి చెందడం లేదని రాష్ట్ర జనవరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.