కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కులస్తులకు చేసిన వాట్సాప్ మెస్సేజ్ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అని చెప్పే విధంగా.. ఎంతో మందిని సీఎంలను చేసిందని, రేవంత్రెడ్డి పోరాటాన్ని �
చల్లూరు గ్రామానికి చెందిన నీలం మానస-సతీశ్, పస్తం ముత్తమ్మ-రాములు దంపతులవి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి
వారిది. ఇందులో పస్తం ముత్తమ్మ-రాములు కుటుంబం పరిస్థితి చాలా దీనంగా ఉండే�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, మతతత్వ బీజేపీకి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని విలాసాగర్లో ఇల్లందకుంట
పెద్దపల్లి నుంచి ఢిల్లీకి రైల్ టికెట్ స్లీపర్ క్లాస్ రూ. 800, జనరల్కు రూ. 420 దాకా చార్జీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీకి ట్రైన్ ద్వారా దాదాపు 22 గంటల్లో చేరుకోవచ్చు. అలాగే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుం�
చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏమరపాటుతో కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ పట్టణ సమీంలోనే నిర్లక్ష్యంగా రోడ్డుపై నిబంధనలకు విరుద�
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం వట్టిపల్లి, బట్టిపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్( టీఆర్ఎస్) నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటీకీ వెళ్లి కారు గు
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు ఈ దిశగా మరో ముందడుగు వేసింది.. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళలు, బాలింతలు, గర్భ
సర్కారు అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాత కు టుంబానికి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధరకు చెందిన బండారి లక్ష్మీనర్సయ్య అనే రైతు ఇటీవల మృతి చెందగా రైతు బీమా కింద మృతుడి కు
పాఠశాల బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు పడడంతో తీవ్రంగా గాయపడిన ఓ నిరుపేద విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం సాయం చేయండని అర్థిస్తున్నది. దయార్ద్ర హృదయుల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. కొలనూర్కు చెంద�
అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థ�
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ ఫీస్టా హంగామా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో విద్యార్థులు హోరెత్తించారు.
కాలేజీ నుంచి తిరిగొస్తున్న విద్యార్థి అనంతలోకాలకు చేరాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరేలోగా అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందా డు. హుజూరాబాద్ మండలం మందాడిపల్లి శివారులో ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘ�