ధర్మారం, సెప్టెంబర్ 5: మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఈశ్వర్
సీఎం కేసీఆర్తోనే సంక్షేమం మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్తో కలిసి కార్యక్రమాలకు హాజరు కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 5 : స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆ�
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పెరిగిన మత్స్య సంపద దిగుమతుల నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులను అభ్యున్నతిలోకి తెచ్చాం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నంది రిజర్వాయర్,
రాంనగర్, సెప్టెంబర్ 5 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర ప్రాంతంలో బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీసుకొని వెళ్తున్న వ్యక్తులను వెంబడించిన ఇద్దరు అగంతకులు బ్యాగు లాక్కొని పరారైన ఘటన సంచలనం రేపింది. పోల�
హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జాగృతి, శ్రీవాగ్దేవి డిగ్రీ కళాశాల, మాతృశ్రీ డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలతో పాటు, మాంటిస్సోరి, శ్రీకాకతీయ, శ్రీచైతన�
కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 5 : జిల్లాలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి గంగుల కమలాకర్, కలెక�
అలసిన జీవితాల్లో కొంగొత్త వెలుగులు 57 ఏండ్ల వయసు వారికి మంజూరు పత్రాల పంపిణీ వేగవంతం గ్రామాలు, పట్టణాల్లో అందిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సంబురపడుతున్న లబ్ధిదారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా 1,08,31
ఓటరు కార్డుకు అధార్తో అనుసంధానం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చకచకా సాగుతున్న ఇంటింటా సర్వే వివరాల సేకరణలో 537 బృందాలు ఇప్పటికే 39 శాతం పూర్తి కొత్తగా ఓటు నమోదుకు అవకాశం అక్టోబర్ ఆఖరుకు ముగియనున్న ప్రక్రియ �
అభివృద్ధి పథంలో గ్రామం పల్లెప్రగతితో ప్రగతి పరుగులు వీధి వీధినా అద్దాల్లాంటి రోడ్లు.. డ్రైనేజీల నిర్మాణం చెత్త పోగుకు డంప్ యార్డు హరితహారంతో వెల్లివిరుస్తున్న పచ్చదనం చివరికి చింత లేకుండా వైకుంఠధామం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 4: ప్రైవేట్ టీచర్ల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు�