తెలంగాణ పోరాట, ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తూ, ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగ�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు.
మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గుర్రం నీరజ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిలుక రవీందర్, తహసీల్
నియోజకవర్గ కేంద్రం హుజూరాబాద్లో శుక్రవారం నిర్వహించిన సమైక్యతా ర్యాలీ, సభకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు.
రాష్ట్రంలో ప్రపథమంగా సెప్టెంబర్ 17ను సీఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని, తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే రోజు ఇదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
దేశ రాజకీయాల్లో జ్ఞానవంతులైన నాయకుల లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చడంలో విజయవంతమయ్యారు.