మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్
నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు మంత్రి కేటీఆర్ సహకారంతో బీసీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. మండల �
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకోనున్న అమాత్యుడు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల �
పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జూన్-ఆగస్టు 31 వరకు సంఘంలో జరిగిన జమ, ఖర్చులను ఆమోదించారు. సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసు�
స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడలిలో జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్య�
తన పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఈ యేడు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ట్యాబ్స్ అందించాలని నిర్ణయించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ �
తెలంగాణను దేశం గర్వించేరీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండిలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్