పర్యావరణాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేల మట్టి ప్రతిమల పంపిణీ గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ద�
పాలనను గాలికొదిలేసిన ప్రధాని మోదీ ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏవీ? రాజకీయ లబ్ధికే విద్వేషాలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరిట ప�
మెరుగైన వైద్యం అందించడమే కాదు, మరింత చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా దవాఖానను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా జిల్లాకో మెడికల్ కాలేజీ
స్వరాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యను అందిస్తుంటే.. ప్రతిపక్ష నాయకులు విధ్వంసం సృ ష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.
ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిలపై సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నిరసనలో భాగంగా గురువారం లేబర్గేట్లో కార్మికులు, నాయకులు రాస్తారోకో చేశారు.
వాగేశ్వరిలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 14బృందాలు తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 25: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేంద�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయ కల్యాణ మండపానికి భూమి పూజ పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత శంకరపట్నం, ఆగస్టు 24: