తుపాకీతో కాల్చి చంపిన దుండగులు ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 20 : గోదావరిఖని గంగానగర్లో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హెల్మెట్ ధరించి వచ్చి తుపాకీత
మంత్రపురి బిడ్డగా ప్రజల కష్టాలు తెలుసు అందుకే వారి బాధల్లో పాలుపంచుకున్న అంగన్వాడీలకు జడ్పీ నిధులు కేటాయించిన ఇన్నేండ్లలో ఏ నాయకుడు పట్టించుకోలె కనీసం బస్టాండ్నూ బాగు చేయలె పెద్దపల్లి జడ్పీ చైర్మన�
ఉత్సాహంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు 13వ రోజు ముగ్గుల పోటీలు తరలివచ్చిన మహిళలు, యువతులు దేశభక్తిని చాటేలా రంగవల్లులు విజేతలకు బహమతులు ఇందిరానగర్లో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి కరీంనగర్లో అదనపు కలెక్టర్ గర�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణుడుగోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు రామడుగు, ఆగస్టు 20: మండల ప్రజలు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వెలిచాలలోని శ్రీ సరస్వ
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు మహిళలకు ముగ్గుల పోటీలు కలెక్టరేట్, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మహిళలు భాగస్వాములై దేశభక్తి, జాతీయ స
గ్రామాల్లో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు చిగురుమామిడి, ఆగస్టు 20: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల అధికా�
ఊరూరా ముగ్గుల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు విజేతలకు బహుమతులు స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిం చారు. అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తిని చాటేలా
సందేశాత్మక రంగవల్లులు తీర్చిదిద్దిన మహిళలు, యువతులు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గుల
అంతా ఏకమై.. అసహాయులకు భరోసానిచ్చి.. 12వ రోజు సామాజిక సేవా కార్యక్రమాలు అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ దవాఖానల్లో బాలింతలకు ఫ్రూట్స్తోపాటు కేసీఆర్ కిట్లు కరీంనగర్ ఎంసీహెచ్లో అందజేసిన మంత�
ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు చొరవతో లోకపేటలో నిర్మాణం మొదలైన ప్రతిష్ఠాపనోత్సవాలు మొదటిరోజు పాల్గొన్న ఎమ్మెల్సీ దంపతులు ఎలిగేడు ఆగస్టు 19: ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు చొరవతో తన స్వగ్రామం లోకపేటలో రా ములో�
మంత్రి గంగుల కమలాకర్ 135 మందికి చెక్కుల పంపిణీ కార్పొరేషన్, ఆగస్టు 19: పేదలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంత్రి మ