హుజూరాబాద్లో 92, జమ్మికుంటలో 69 మంది రక్తదానం ప్రాంతీయ దవాఖానలో శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్వో జువేరియా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ ప్రాంతీయ దవాఖానలో బుధవారం నిర్వహించిన మెగ�
వజ్రోత్సవాల వేళ రాష్ట్ర సర్కారు కానుక మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ 57 ఏండ్ల వయసున్న వారికి వృద్ధాప్య పింఛన్లు ఆగస్టు 15న మంజూరు పత్రాలు పంపిణీ ఉమ్మడి జిల్లాలో 1,08,318 మందికి లబ్ధి ప్రభుత్వంపై ఏటా 262 కోట్లు అదన�
జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేట్ క్యాంపులు ఉత్సాహంగా ముందుకొచ్చిన యువత, అధికారులు గంగాధరలో ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ రక్తదానాల్లోనూ జాతీయ స్ఫ
పెద్దపల్లి కమాన్, ఆగస్టు 17: వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రీడం కప్ ఫైనల్ పోటీలను గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట�
సర్కారు అండగా ఉంటది చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 13 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బోయినపల్లి, ఆగస్టు 17: ‘ఆపదలో ఉన్న నిరుపేదలు అధైర్యపడవద్దు..కేసీఆర్ సర్కారు అండగా ఉంటది’ అంటూ చొప్పదండి ఎమ్మె�
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన బోడ కొమురయ్య – మధునమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. కూలీ పనే జీవనాధారం. వీరికి కొడుకు, కూతురు. కొన్నేండ్ల క్రితం అప్పు చేసి కూతురుకు పెండ్లి చేశారు. కొడుకు సురేశ్కూ �
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 17: పట్టణంలోని మధువని గార్డెన్లో ఈ నెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువ�
తప్పులు దొర్లితే కఠిన చర్యలు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయగౌరి జిల్లాలో పంటల నమోదు పరిశీలన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : పంటల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టాలని, ఇందులో తప్పులు దొర్లితే కఠి
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్రెడ్డి బొంగపాడులో తెగుళ్లపై అవగాహన ఇల్లందకుంట ఆగస్టు 17: పత్తి పంటలో గులాబీరంగు పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస
రూపకర్తగా మ్యాడారం వెంకటస్వామికి గుర్తింపు ప్రతిష్ఠాపనలో ఈయనదే ప్రముఖ పాత్ర జిల్లాలో ఇప్పటికే పలు ఆలయాల ఎదుట ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాలు రామడుగు, ఆగస్టు 17 : ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మ�
దళితబంధుకు అంకురార్పణ చేసి నేటికి ఏడాది దళితవాడల్లో కొత్త వెలుగులు కూలీల నుంచి ఓనర్లుగా దళితబిడ్డలు సొంతంగా వాహనాలు, షాపులు మరో నలుగురికి ఉపాధి అవకాశాలు ఆర్థికంగా ఎదుగుతున్న కుటుంబాలు మారుతున్న జీవన ప
ఉమ్మడి జిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాకేంద్రాల్లోనూ వేడుకలు అంబరాన్నంటగా, ఆయాచోట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల �
ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసిన మంత్రి గంగుల, కలెక్టర్ కర్ణన్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తమ వృత్తిలో జిల్లాలోని వివిధ శాఖ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సంబురంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సం�
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 15: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్ సూచించారు. చెల్పూర్ జడ్పీహెచ్ఎస్లో వజ్రోత్సవాల్లో భాగంగ�