ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 75వ స్వాతంత్య్ర వేడుకలు హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్
అంబరాన్నంటిన 75ఏండ్ల పండుగ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎగిరిన మువ్వన్నెల జెండా కలెక్టరేట్, ఆగస్టు 15: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘన�
చిగురుమామిడి, ఆగస్టు 15: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే భార్యను హతమార్చాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం కలకలం రేపింది. ఇందుర్తి అంగన్వాడీ కేంద్రం-2లో కన�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సంబురంగా జరుపుకుంటున్నారు. ఆదివారం యక్షగాన, ఒగ్గు, జానపద, సారథి కళాకారులు ర్యాలీలు తీశారు. దేశభక్తిని ప్రతిబింబించేలా ఆటపాటలతో హోరెత్తించారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో పటాకులు కాల్చి సంబురాలు గంగాధర, ఆగస్టు 14: మండలంలోని బూరుగుపల్లిలో ఆదివారం వజ్రోత్సవాలు మిన్నంటాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బూ
టీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, బడుగు, బలహీన వర్గాలు, బీసీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆరోపించారు. దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన కా
జిల్లావ్యాప్తంగా భారీ ర్యాలీలు వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు జాతీయ పతాకాలు చేతబూని దారిపొడవునా నినాదాలు జమ్మికుంటలో కిలోమీటరు పొడవైన జెండా ప్రదర్శన.. పాల్గొన్న ఎమ్మెల్సీ పాడ�
సమస్యల పరిష్కారానికి ముందుంటా భవనానికి 20 లక్షలు మంజూరు చేయిస్తా త్వరలోనే ఇండ్ల స్థలాలపై చర్చిస్తాం మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కరీంనగర్ కోర్టు చౌ�
కొత్తపల్లి, ఆగస్టు 13: జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి టవర్సర్కిల్ వరకు శనివ�
తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 13: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ భరోసానిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చ�
41 మందికి 2వేల లోపు ర్యాంకులు విద్యార్థులను అభినందించిన చైర్మన్ నరేందర్రెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 13 : ఎంసెట్-2022 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. వందలాది మంది