కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్రెడ్డి బొంగపాడులో తెగుళ్లపై అవగాహన ఇల్లందకుంట ఆగస్టు 17: పత్తి పంటలో గులాబీరంగు పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస
రూపకర్తగా మ్యాడారం వెంకటస్వామికి గుర్తింపు ప్రతిష్ఠాపనలో ఈయనదే ప్రముఖ పాత్ర జిల్లాలో ఇప్పటికే పలు ఆలయాల ఎదుట ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాలు రామడుగు, ఆగస్టు 17 : ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మ�
దళితబంధుకు అంకురార్పణ చేసి నేటికి ఏడాది దళితవాడల్లో కొత్త వెలుగులు కూలీల నుంచి ఓనర్లుగా దళితబిడ్డలు సొంతంగా వాహనాలు, షాపులు మరో నలుగురికి ఉపాధి అవకాశాలు ఆర్థికంగా ఎదుగుతున్న కుటుంబాలు మారుతున్న జీవన ప
ఉమ్మడి జిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాకేంద్రాల్లోనూ వేడుకలు అంబరాన్నంటగా, ఆయాచోట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల �
ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసిన మంత్రి గంగుల, కలెక్టర్ కర్ణన్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తమ వృత్తిలో జిల్లాలోని వివిధ శాఖ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సంబురంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సం�
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 15: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్ సూచించారు. చెల్పూర్ జడ్పీహెచ్ఎస్లో వజ్రోత్సవాల్లో భాగంగ�
ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 75వ స్వాతంత్య్ర వేడుకలు హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్
అంబరాన్నంటిన 75ఏండ్ల పండుగ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎగిరిన మువ్వన్నెల జెండా కలెక్టరేట్, ఆగస్టు 15: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘన�
చిగురుమామిడి, ఆగస్టు 15: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే భార్యను హతమార్చాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం కలకలం రేపింది. ఇందుర్తి అంగన్వాడీ కేంద్రం-2లో కన�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సంబురంగా జరుపుకుంటున్నారు. ఆదివారం యక్షగాన, ఒగ్గు, జానపద, సారథి కళాకారులు ర్యాలీలు తీశారు. దేశభక్తిని ప్రతిబింబించేలా ఆటపాటలతో హోరెత్తించారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో పటాకులు కాల్చి సంబురాలు గంగాధర, ఆగస్టు 14: మండలంలోని బూరుగుపల్లిలో ఆదివారం వజ్రోత్సవాలు మిన్నంటాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బూ
టీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని, బడుగు, బలహీన వర్గాలు, బీసీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�