కేంద్రం తీరుకు నిరసనగా సమ్మె ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ పెన్షనర్లు, చిన్న మొత్తాల పొదుపు సంఘాల మద్దతు కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 10: తపాలశాఖ ప్రైవేటీకరణప�
సమరయోధులను కించపరచడం తగదు ప్రతి విద్యార్థీ గాంధీ చరిత్రను తెలుసుకోవాలి ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కార్పొరేషన్, ఆగస్టు 10 : �
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి మంత్రి గంగుల హౌసింగ్బోర్డు కాలనీలో ఫ్రీడం పార్క్ ప్రారంభం కార్పొరేషన్, ఆగస్టు 10: దేశభక్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను జరుపుకోవాలని ప�
వివరాలు వెల్లడించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలంగాణచౌక్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ విద్యా బోధనలో ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన న�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్, ఆగస్టు 10: నగరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో జాతీయ జెండాల పం�
చిగురుమామిడి, ఆగస్టు 10: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, ఎస్సై దాస సుధాకర్ పిల
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎల్లమ్మ ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ గంగాధర, ఆగస్టు 10: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇస్లాంపూర్లో ఎల్లమ్మ ఆలయ ని�
గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ప్రారంభంతో పండుగ వాతావరణం పాల్గొని మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కలిసిన 98 డీఎస్సీ క్వాలిఫైడ్లు శంకరపట్నం, ఆగస్ట్ 10: తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ 1998 డీఎస్సీ సాధనా సమితి నాయకులు బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
ఊరూరా ఘనంగా జరుపుకోవాలి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి మానకొండూర్ రూరల్, ఆగస్టు 10: స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేందుకే సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున�
కొత్తపల్లిని గొప్పగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఆవరణలో మొక్కలు నాటిన అమాత్యుడు కొత్తపల్లి, ఆగస్టు 10 : రాష్ట్రంలోని పట్టణాల సమగ్రాభివృద్ధికి ప్ర
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా, విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధు�
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువరైతు. కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాలు..