ఓట్ల రాజకీయమే ఆ పార్టీ ధ్యేయంరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్మధురానగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ధర్నాగంగాధర, నవంబర్ 12 : మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజ�
కర్షకలోకానికి అండగా టీఆర్ఎస్ యాసంగి వడ్ల కొనుగోలులో కేంద్రం వైఖరిపై గులాబీదండు నిరసన గళం నేడు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న రైతులు హాజరు కానున్న మంత్రి కేటీఆర్, కొప్పుల, గ�
కార్పొరేషన్, నవంబర్ 11: ‘రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముందా.. ఉంటే వానకాలం, యాసంగి బియ్యం కొంటమని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురండి..’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసి�
ఎక్కడా నిర్లక్ష్యం వద్దుకొవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకలెక్టర్ కర్ణన్ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూ�
సింగరేణి అధికారులువారోత్సవాలు ప్రారంభం యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 11: బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నాణ్యమైన బొగ్గు అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్జీ-2 జీఎం టీ వెంకటేశ్వర్రావు సూచించారు. నాణ్యతా �
పెద్దపల్లి రూరల్, నవంబర్ 11: టీఆర్ఎస్ మహాధర్నాను విజయవంతం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం వివిధ గ్రామాలకు చె
అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ పాటించాలని అదనప�
సిరిసిల్ల టౌన్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసనగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో నేడు చేపడుతున్న రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద�
టీఆర్ఎస్ ధర్నాకు రైతులు వేలాదిగా తరలిరావాలిఎమ్మెల్యే సుంకె రవిశంకర్మధురానగర్లో ధర్నాస్థలి పరిశీలనగంగాధర, నవంబర్ 11: ‘రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది.. అందుకే దొడ్డు �
కేంద్రమంత్రి కిషన్రెడ్డి కొనబోమంటడు..బండి సంజయ్ వరి సాగు చేయాలంటడు వాళ్లకే క్లారిటీ లేదు.. రైతులను ఎందుకు ఆగం చేస్తున్నరు కేంద్రం వడ్లు కొంటామని చెప్పే దాకా ఆందోళనలు తప్పవు ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్
జమ్మికుంట/ ముకరంపుర, నవంబర్ 10: తెల్లబంగారం మెరుస్తున్నది. రైతన్నకు కాసుల వర్షం కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కాటన్కు మంచి డిమాండ్ పెరుగడంతో అదేస్థాయిలో రేటూ ఎగబాకుతు
పెద్దపల్లి రూరల్, నవంబర్ 10: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంప�