రామడుగు, నవంబర్ 15: మండలంలోని దేశరాజ్పల్లి గ్రామంలో సోమవారం శాతవాహన లయన్స్క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 60మంది రోగులకు ఉచితంగా మందుల�
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 15: జాతీయ రహదారి నిర్మాణానికి భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి భూసేకరణ చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. జ�
పశువుల్లో వ్యాధి శాశ్వత నివారణకు చర్యలు నేటి నుంచి నెల పాటు వ్యాక్సినేషన్ జిల్లాలో మొత్తం 1,77,756 పశువులు వంద శాతం పూర్తి చేసేందుకు కార్యాచరణ ఇంటింటికీ వెళ్లి టీకా వేయనున్న పశువైద్యులు కరీంనగర్, నవంబర్ 14
సంఘాల ఆవరణలో జెండాల ఆవిష్కరణ సేవలను వినియోగించుకోవాలని రైతులకు విండో చైర్మన్ల సూచన తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 14: మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలోగల సహకార సంఘం ఆవరణలో ఆదివారం సహకార వారోత్సవాలను ఘనంగా న
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లిలో వైకుంఠరథం ప్రారంభం కరోనా వారియర్స్కు సన్మానం పెగడపల్లి, నవంబర్ 14: సమాజ సేవలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ �
మేయర్ వై సునీల్రావు ఘనంగా బాలల దినోత్సవం జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు కార్పొరేషన్, నవంబర్ 14: నగరంలోని 40వ డివిజన్ గుండ్ల హనుమాన్ కాలనీలో ఆదివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. �
తల్లి స్మారకార్థం ప్రారంభించిన హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి 10 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స విద్యానగర్, నవంబర్ 14: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలందిస్తూ ఉత్తర తెలంగాణకే తలమాన�
నేషనల్ అచీవర్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూకు జిల్లా విద్యార్థిని ఎంపికగురుశాల, ప్రథమ్ సంస్థల సహకారంతో దేశ వ్యాప్తంగా ఐదు ఇన్నోవేటర్లకు స్థానంతెలంగాణ నుంచి కీర్తి ఎంపికతెలంగాణ చౌక్, నవంబర్ 13: ప్రతిభకు సృ�
భూమి గుణం తెలుసుకొని సాగితేనే రైతుకు మేలుఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్రభూములే అధికంరెండోస్థానంలో నల్లరేగడి నేలలుభూసారం ఆధారంగా సాగుచేస్తేనే అధిక దిగుబడులుప్రత్యామ్నాయ పంటలే లాభదాయకంజగిత్యాల, నవంబర
విద్యానగర్, నవంబర్ 13: కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్ట�
న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయంజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శినికార్పొరేషన్, నవంబర్ 13: ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ సద్వ�