12న ధర్నాలో అన్నదాతలను భాగస్వాములను చేయాలిమానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 10: కులం, మతం లేనివారు రైతులని.. వారిని ఆగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని రాష్ట్ర సాం
హుజురాబాద్ టౌన్, నవంబర్ 10: బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హుస్నాబాద్ �
తెలంగాణచౌక్, నవంబర్10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాలు పంచుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆర్�
కెనాల్ పనులను త్వరగా పూర్తిచేస్తాంభూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తాంరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్19.04 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన56 మందికి కల్యాణ లక్ష్మ�
కొత్తపల్లి, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�
ధర్మారం, నవంబర్ 8: ధర్మారం మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను గడువులోగా పూర్తి చేయించాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయ
నేటి నుంచి 11 వరకు గ్రామసభలుఅదేరోజు నుంచి అర్జీల స్వీకరణ2005కి ముందు సాగులో ఉన్న వారే అర్హులురాజన్న సిరిసిల్ల, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంపై సర�
ధర్మపురి, నవంబర్7: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ధర్మపురి క్షేత్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆలయం అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు �