టీఆర్ఎస్ ధర్నాకు రైతులు వేలాదిగా తరలిరావాలిఎమ్మెల్యే సుంకె రవిశంకర్మధురానగర్లో ధర్నాస్థలి పరిశీలనగంగాధర, నవంబర్ 11: ‘రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది.. అందుకే దొడ్డు �
కేంద్రమంత్రి కిషన్రెడ్డి కొనబోమంటడు..బండి సంజయ్ వరి సాగు చేయాలంటడు వాళ్లకే క్లారిటీ లేదు.. రైతులను ఎందుకు ఆగం చేస్తున్నరు కేంద్రం వడ్లు కొంటామని చెప్పే దాకా ఆందోళనలు తప్పవు ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్
జమ్మికుంట/ ముకరంపుర, నవంబర్ 10: తెల్లబంగారం మెరుస్తున్నది. రైతన్నకు కాసుల వర్షం కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కాటన్కు మంచి డిమాండ్ పెరుగడంతో అదేస్థాయిలో రేటూ ఎగబాకుతు
పెద్దపల్లి రూరల్, నవంబర్ 10: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంప�
12న ధర్నాలో అన్నదాతలను భాగస్వాములను చేయాలిమానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 10: కులం, మతం లేనివారు రైతులని.. వారిని ఆగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని రాష్ట్ర సాం
హుజురాబాద్ టౌన్, నవంబర్ 10: బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హుస్నాబాద్ �
తెలంగాణచౌక్, నవంబర్10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాలు పంచుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆర్�
కెనాల్ పనులను త్వరగా పూర్తిచేస్తాంభూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తాంరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్19.04 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన56 మందికి కల్యాణ లక్ష్మ�
కొత్తపల్లి, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�