రైతులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదుచివరి గింజ వరకూ కొంటాంఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర, నవంబర్ 7 : మద్దతు ధర అడిగినందుకు రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇ�
కార్పొరేషన్, నవంబర్ 7: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని 18ఏండ్లు నిండిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ ఎం.వీరబ్రహ్మయ్య సూచించారు. ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి నగరంలో
కరీంనగర్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు కలుగకుండావేగవంతం గా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అధికారులు, మిల్లర్లను ఆదేశించా�
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుమన్నెగూడెం, వెంకట్రావుపేటలో రైతు వేదికలు ప్రారంభంరూ. 20 లక్షల నిధులతో నిర్మించే గోడౌన్కు భూమి పూజమన్నెగూడెంలో ఈత వనం పరిశీలన మేడిపల్లి, నవంబర్ 7 : రైతు వేదికల్లో పంట మార్ప
చొప్పదండి, నవంబర్ 7: అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు �
కార్పొరేషన్, నవంబర్ 7: నగరంలోని శివారు కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 59, 28, 53, 18, 34 డివిజన్లలో పలు అభివృద్ధి పనులను ఆదివారం
ఆ దిశగా చర్యలు తీసుకుంటాం చట్టానికి లోబడి చేస్తాం అర్జీలు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం ఇకపై అటవీ భూములు ఎవరు ఆక్రమించినా జైలుకే.. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారా�
మానేరు రివర్ ఫ్రంట్’ పనులపై మంత్రి గంగుల ప్రత్యేక దృష్టిహైదరాబాద్లో అధికారులతో సమీక్షడిసెంబర్ నుంచి పనుల ప్రారంభానికి చర్యలు కార్పొరేషన్, నవంబర్ 6: మానేరు రివర్ ఫ్రంట్ పనులపై మంత్రి గంగుల కమల�
గంగాధర, నవంబర్ 6: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని గర్శకుర్తి, రంగరావుపల్లి, ఉప్పరమల్యాల గ�
కరీంనగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని, పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించార
చొప్పదండి, నవంబర్ 6: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి, ఆర్నకొండ ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో మం�