రైతులూ ఆందోళన వద్దుయాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేఎఫ్సీఐ కొర్రీలు పెడితే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు?మంత్రి గంగుల కమలాకర్పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కొత్తపల్లి/కరీం�
స్మార్ట్ సిటీలో భాగంగా శరవేగంగా అభివృద్ధి పనులుమూడు నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలుతొలగనున్న సమస్యలుకార్పొరేషన్, నవంబర్ 5;ఒకప్పుడు కనీస మౌలిక వసతులు సైతం లేని కరీంనగర్ శివారులోని హౌసింగ్బ�
కరీంనగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : 2022 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను అందరినీ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట�
శంకరపట్నం, నవంబర్ 5: రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భరోసా ఇచ్చారు. శుక్రవారం తాడికల్ సింగి
మేడిపల్లి, నవంబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, మరింత ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఉద్ఘాటించారు. �
ఓదెల/ఎలిగేడు/జూలపల్లి, నవంబర్ 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్
సుల్తానాబాద్/ సుల్తానాబాద్రూరల్, నవంబర్ 3: ‘దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం చెప్పింది..అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలుస్తుంది’ అంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర�
మల్యాల/ కొడిమ్యాల నవంబర్ 3: కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతాంగానికి తీరని నష్టం జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెడితే ఊరుకోబోమని తేల్చిచెప్పారు.
మంథని రూరల్/మంథని టౌన్, నవంబర్ 3: కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనమన్నా తెలంగాణ ప్రభుత్వం సై అంటూ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మండలంలోని �
ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు 23,855 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ డిపాజి�
ఐదెకరాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ కాత దశకు చేరుకున్న పండ్ల మొక్కలు కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 2 : హరితహారం కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ప్లాంటేషన్లో నాటిన మొక్కలతో కిష్టంపేట గ్రామం హరితవనంగా మారింది. �
వీడనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఉత్కంఠఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంఅన్ని ఏర్పాట్లు చేసిన అధికారులుఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్మొదట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలుకొవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్�