మంథని రూరల్/మంథని టౌన్, నవంబర్ 3: కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనమన్నా తెలంగాణ ప్రభుత్వం సై అంటూ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మండలంలోని �
ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు 23,855 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ డిపాజి�
ఐదెకరాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ కాత దశకు చేరుకున్న పండ్ల మొక్కలు కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 2 : హరితహారం కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ ప్లాంటేషన్లో నాటిన మొక్కలతో కిష్టంపేట గ్రామం హరితవనంగా మారింది. �
వీడనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఉత్కంఠఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంఅన్ని ఏర్పాట్లు చేసిన అధికారులుఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్మొదట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలుకొవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్�
సారంగాపూర్, నవంబర్ 1: రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొని టీఆర్ఎస్ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ధ్వజమెత్తారు. ఆ పార�
కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్�
హుజూరాబాద్టౌన్, నవంబర్ 1: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో�
హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 31: హుజూరాబాద్ శాసన సభ ఉపఎన్నికలు శనివారం ముగియడంతో, ఆదివారం అంతా నిశ్శబ్ద వాతావరణం కమ్ముకుంది. రెండు నెలల పాటు ఎంతో శ్రమించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, ర�
హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 31: ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని పార్టీ కార్�