కార్పొరేషన్, అక్టోబర్ 31: నగరంలోని శ్రీ చైతన్య పీజీ కళాశాలలో ఆదివారం మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానిక�
ముకరంపుర, అక్టోబర్ 31: భారీ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే పద్మనగర్ బైపాస్ రహదారి ప్రమాదరహితంగా మారింది. హైదరాబాద్, వరంగల్ నుంచి సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి ప్�
కదం తొక్కిన నియోజకవర్గ ఓటర్లుసెగ్మెంట్ చరిత్రలో అత్యధిక పోలింగ్ఉదయం నుంచే కేంద్రాలకు బారులుఎక్కడ చూసినా పోటెత్తిన ఓటర్లుగంట గంటకూ పెరుగుదల ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియఫలించిన యంత్రాంగం శ్రమకరీంనగ
ధర్మపురి,అక్టోబర్30: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిణి సూచించారు. సుప్రీం కోర్టు పిలుపు మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’�
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కరీంనగర్/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగాయని
కొత్తపల్లి, అక్టోబర్ 30: నగరంలోని ‘కొండా సత్యలక్ష్మి’ గార్డెన్లో శ్రీ నిధి చిట్ఫండ్ సౌజన్యంతో, జిల్లా చదరంగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు శనివారం ప్రారంభమయ్�
హుజూరాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకూ కాళేశ్వర జలాలుఉద్యమ సమయంలోనే మాట ఇచ్చి నిలుపుకున్న ముఖ్యమంత్రికరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రా
హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 29: హుజూరాబాద్ ఉప పోరుకకుసర్వం సిద్ధం చేశామని, కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉద�
సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 29: బ్యాంకర్లు నిర్వహించే రుణ మేళాను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ (స్థానిక సంస్థలు) సూచించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శ�
యాక్సిడెంట్ కేసులకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్చెక్కును అందజేసిన డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం గోదావరిఖని, అక్టోబర్ 29 : బ్యాంకుల్లో కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు చెల్లించ
మంథని టౌన్, అక్టోబర్ 29: నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిత్యం కృషి చేస్తున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ త