గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా ముందుకు.. స్వచ్ఛందంగా కదిలివస్తున్న పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు తోటి విద్యార్థి నాయకుడి కోసం విస్తృత ప్రచారం చట్టసభకు పంపేందుకు ఆరాటం అభిమానంతో మద్దతిస్తున�
కారు గుర్తుపై టింగ్ టింగ్మని నొక్కితే ఢిల్లీ గుండెలదరాలెరెండో తారీఖున సిలిండర్కు రూ.200 పెంచుతరటబీజేపీ సర్కారు మెడలు వంచితేనే సామాన్యుడికి బతుకుపెట్రో సర్చార్జీ పేరిట ఏటా 3 లక్షల కోట్లు దోచుకుంటాన్�
రామగిరి, అక్టోబర్ 24: ప్రతి కార్యకర్త నూతనోత్సాహంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్ పిలుపునిచ్చారు. స్థానిక సాయిరాం గార్డెన్స్లో ఆదివారం ముఖ్య కార�
సిరిసిల్ల టౌన్, అక్టోబర్24: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిం చి ఇరువై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో వచ్చే నెల 15న నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగ
జూలపల్లి, అక్టోబర్ 24: ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజలను చైతతన్యవంతం చేయాలని కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దండె వెంకటేశం సూచించారు. జూలపల్లిలో ఆదివారం కేసీఆర్ సేవాదళ్ మండల కార్యవర్గం ఏర
వీణవంక, అక్టోబర్ 24: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారో.. అరాచకం వైపు ఉంటారో ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. వీణవంక మండల కేంద్రంలో
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 24: అనేక కుట్రలు పన్నుతూ ప్రతి దానికీ అడ్డుతగులుతున్న బీజేపీని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం క�
ధరలు పెంచి బతుకులు ఆగం చేసిన్రు ఖాతాల్లో డబ్బులు పడుతయన్నరు ఇంట్ల పైసలు బయట పడేసిన్రు పెట్రోల్కు ఇయ్యాళ కూడా 32 పైసలు పెంచిన్రు కేంద్ర సంస్థలను అమ్ముతున్నరు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నరు అలాంటి బీజేపీ�
కమలాపూర్, అక్టోబర్ 23: దళితబంధు పథకాన్ని ఆపిచ్చింది బీజేపీ కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దమ్ముంటే చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని శంభునిపల్లి గ్రామంల�
ప్రజలను బెదిరించే పార్టీ మీదిసంక్షేమం కోరే పార్టీ మాదికిషన్రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నడుకేసీఆర్ సభను కావాలనే అడ్డుకున్నరురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కరీంనగర్�
పెద్దపల్లి సబ్కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వరూధునిన్యాయ విజ్ఞాన సదస్సులు ధర్మారం, అక్టోబర్ 23: పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని పెద్దపల్లి సబ్కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వరూధిని తెలిపారు. ఈ �
ఫర్టిలైజర్సిటీ, అక్టోబర్ 23: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసానికి గురి కాకుండా కమిషనరేట్ పోలీసులు నిత్యం అడ్డుకట్ట వేసేందుకు శ్రమిస�