ఉప ఎన్నికలో డిపాజిట్ రాకుండా చేయాలిఅమాత్యుడు కొప్పుల ఈశ్వర్జమ్మికుంట పట్టణంలో ప్రచారం జమ్మికుంట, అక్టోబర్ 22: ‘దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందు�
ఆ పార్టీ నుంచి గెలిచి ఈటల ఏం చేస్తడు..?నన్ను గెలిపిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతహుజూరాబాద్కు మెడికల్ కాలేజీ తెస్తనియోజకవర్గానికి 4 వేల ఇండ్లు కట్టిస్తకారు గుర్తుకు ఓటేసి, అండగా నిలవండిటీఆర్�
కార్మిక క్షేత్రంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటు దిశగా అడుగులుత్వరలోనే పనులు ప్రారంభంరాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కార్మిక వాడల్లోని డైయింగ్, సైజింగ్�
మహిళలను భాగస్వామ్యం చేద్దాంటీఆర్ఎస్ సీనియర్ నేత చిక్కాల రామారావుతంగళ్లపల్లి మండల పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 22: టీఆర్ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర
హుజూరాబాద్, అక్టోబర్ 22: బీసీలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన కొనసాగిస్తున్నదని, ఆ పార్టీకి బీసీల ఓట్లడిగే హక్కు లేదని మాజీ మంత్రి ఎల్.రమణ మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్�
పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 22: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ �
Huzurabad | హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్కు 3 కంప
ఓటుకు రూ.20వేలిస్తరని ఝాటా ప్రచారం చేస్తున్నరు మీ లెక్క గడియారాలు, కుట్టుమిషన్లు పంచినమా? మేం అభివృద్ధి చేసి ఓట్లడుగుతున్నం గెల్లును గెలిపిస్తే 5వేల ఇండ్లు కట్టిస్తం సొంత జాగ ఉన్నోళ్లకు రూ.5.04లక్షలిస్తం ఉగ
ఈటల మాటలను ఎవరూ నమ్మొద్దుపని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ఇంద్రనగర్లో బుడగజంగాల ఆత్మీయ సమ్మేళనంజమ్మికుంటలోని 4, 19వ వార్డుల్లో ప్రచారం జమ్మికుంట రూరల్, అక్టోబర్ 21: తన స
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ గల్లంతేఅబద్ధాలు.. అసత్య ప్రచారమే నమ్ముకున్నరుకలుపు మొక్కలను తుంచేయాలికేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రగతిగెల్లును గెలిపించండి.. పనిచేసే ప్రభుత్వానికి అండగా �
సుల్తాబాద్ పోలీసులకు పట్టుబడ్డ దొంగపరారీలో మరో ఇద్దరు..వివరాలు వెల్లడించిన సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డిసుల్తానాబాద్, అక్టోబర్ 21: వారు ముగ్గురు కూలీ నా లీ చేసుకొంటూ బతికేవారు.. అంతటితో సంతృప్తి �
ఆందోళనలో ఖాతాదారులురూ.50 లక్షల వరకు టోకరాపోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న బాధితులురాయికల్ రూరల్, అక్టోబర్ 21: రాయికల్లో మూడేండ్ల క్రితం ఏర్పాటు చేసిన ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ �