గతంలో కరీంనగర్, దుబ్బాకలో ఇదే తీరు ఆ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం సానుభూతి కోసమే ఈటల డ్రామాలు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హుజూరాబాద్, అక్టోబర్ 25: బీజేపీ కవ్వ�
చిగురుమామిడి, అక్టోబర్ 25: టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్లీనరీకి మండలం నుంచి పార్టీ నాయకులు వెళ్లారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఆధ్�
కార్పొరేషన్, అక్టోబర్ 25: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెకింపు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్
గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా ముందుకు.. స్వచ్ఛందంగా కదిలివస్తున్న పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు తోటి విద్యార్థి నాయకుడి కోసం విస్తృత ప్రచారం చట్టసభకు పంపేందుకు ఆరాటం అభిమానంతో మద్దతిస్తున�
కారు గుర్తుపై టింగ్ టింగ్మని నొక్కితే ఢిల్లీ గుండెలదరాలెరెండో తారీఖున సిలిండర్కు రూ.200 పెంచుతరటబీజేపీ సర్కారు మెడలు వంచితేనే సామాన్యుడికి బతుకుపెట్రో సర్చార్జీ పేరిట ఏటా 3 లక్షల కోట్లు దోచుకుంటాన్�
రామగిరి, అక్టోబర్ 24: ప్రతి కార్యకర్త నూతనోత్సాహంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్ పిలుపునిచ్చారు. స్థానిక సాయిరాం గార్డెన్స్లో ఆదివారం ముఖ్య కార�
సిరిసిల్ల టౌన్, అక్టోబర్24: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిం చి ఇరువై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో వచ్చే నెల 15న నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగ
జూలపల్లి, అక్టోబర్ 24: ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజలను చైతతన్యవంతం చేయాలని కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దండె వెంకటేశం సూచించారు. జూలపల్లిలో ఆదివారం కేసీఆర్ సేవాదళ్ మండల కార్యవర్గం ఏర
వీణవంక, అక్టోబర్ 24: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారో.. అరాచకం వైపు ఉంటారో ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. వీణవంక మండల కేంద్రంలో
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 24: అనేక కుట్రలు పన్నుతూ ప్రతి దానికీ అడ్డుతగులుతున్న బీజేపీని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం క�
ధరలు పెంచి బతుకులు ఆగం చేసిన్రు ఖాతాల్లో డబ్బులు పడుతయన్నరు ఇంట్ల పైసలు బయట పడేసిన్రు పెట్రోల్కు ఇయ్యాళ కూడా 32 పైసలు పెంచిన్రు కేంద్ర సంస్థలను అమ్ముతున్నరు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నరు అలాంటి బీజేపీ�
కమలాపూర్, అక్టోబర్ 23: దళితబంధు పథకాన్ని ఆపిచ్చింది బీజేపీ కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దమ్ముంటే చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని శంభునిపల్లి గ్రామంల�