సంఘాల ఆవరణలో జెండాల ఆవిష్కరణ సేవలను వినియోగించుకోవాలని రైతులకు విండో చైర్మన్ల సూచన తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 14: మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలోగల సహకార సంఘం ఆవరణలో ఆదివారం సహకార వారోత్సవాలను ఘనంగా న
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెగడపల్లిలో వైకుంఠరథం ప్రారంభం కరోనా వారియర్స్కు సన్మానం పెగడపల్లి, నవంబర్ 14: సమాజ సేవలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ �
మేయర్ వై సునీల్రావు ఘనంగా బాలల దినోత్సవం జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు కార్పొరేషన్, నవంబర్ 14: నగరంలోని 40వ డివిజన్ గుండ్ల హనుమాన్ కాలనీలో ఆదివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. �
తల్లి స్మారకార్థం ప్రారంభించిన హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి 10 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స విద్యానగర్, నవంబర్ 14: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలందిస్తూ ఉత్తర తెలంగాణకే తలమాన�
నేషనల్ అచీవర్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూకు జిల్లా విద్యార్థిని ఎంపికగురుశాల, ప్రథమ్ సంస్థల సహకారంతో దేశ వ్యాప్తంగా ఐదు ఇన్నోవేటర్లకు స్థానంతెలంగాణ నుంచి కీర్తి ఎంపికతెలంగాణ చౌక్, నవంబర్ 13: ప్రతిభకు సృ�
భూమి గుణం తెలుసుకొని సాగితేనే రైతుకు మేలుఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్రభూములే అధికంరెండోస్థానంలో నల్లరేగడి నేలలుభూసారం ఆధారంగా సాగుచేస్తేనే అధిక దిగుబడులుప్రత్యామ్నాయ పంటలే లాభదాయకంజగిత్యాల, నవంబర
విద్యానగర్, నవంబర్ 13: కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్ట�
న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయంజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శినికార్పొరేషన్, నవంబర్ 13: ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ సద్వ�
ధర్నాతో తొలి అడుగు వేసినంఅన్నదాతల వెన్నంటె ఉంటున్నంరైతు వేదికలే మా ఉద్యమ కేంద్రాలుఢిల్లీలో వడ్లు కొనేది లేదంటే.. గల్లీలో సిల్లీ ఫెల్లోస్ వరి వేయాలంటున్నరుసిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల/సిరిస�
ధాన్యం కొనుగోళ్లపై అవగాహన లేని బండి సంజయ్ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గంగాధర, నవంబర్ 12: బీజేపీ బడా ఝూటా పార్టీ, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్ల�
జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలుయాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్కార్పొరేషన్, నవంబర్ 12: కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా టీఆ�