మానేరువాగులో విద్యార్థుల మృతికి అమాత్యుడి సంతాపంబాలుర ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు పరామర్శఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున ఆర్థిక సాయంరోదనలు చూసి చలించిపోయిన రామన్నపిల్లల మృతి హృదయవిదారకమంటూ ఆవేద�
రాంనగర్, నవంబర్ 17: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు గురువారం ముగియనుంది. బుధవారం అత్యధికంగా 301 దరఖాస్తులు వచ్చాయి. గురువారం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిప
చిగురుమామిడి, నవంబర్ 17: దేశ రక్షణ కోసం పోరాడి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు కీలకపాత్ర పోషించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉద్యమనాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడిత�
తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 17: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే మెళకువలను నేర్చుకుని బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు సూచి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం పాడికౌశిక్రెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డికి చాన్స్ క్రియాశీలకంగా మారనున్న రాజకీయాలు స్థానిక సంస్థల అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠ కరీంనగర్, నవం�
నగరంలో స్మార్ట్సిటీ నిధులతో మూడు కూడళ్లు అభివృద్ధి రూ. 50 లక్షలతో పనులు కార్పొరేషన్, నవంబర్ 16: నగరంలో చౌరస్తాల సుందరీకరణపై బల్దియా ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయగా…
మొదటి రోజు నామినేషన్లు నిల్ కరీంనగర్ కలెక్టరేట్లోనే స్వీకరణ జిల్లాకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం వి�
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ట్యాంక్ బండ్ వద్ద జయంతి వేడుకలకు హాజరు కవాడిగూడ, నవంబర్ 16: కాలజ్ఞానం బోధించి, సకల జనుల హితం కోరిన గొప్ప సంఘ సంస్కర్త, భవిష్యత్ దర్శి శ్
ఈ నెల 9నే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణ గడువుడిసెంబర్ 10న పోలింగ్ l14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడికరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతి�
ఒకరు మృతి.. మరో ఐదుగురు విద్యార్థుల గల్లంతుఅర్ధరాత్రి వరకు కొనసాగిన గాలింపు చర్యలుఅయినా దొరకని పిల్లల ఆచూకీకొడుకుల జాడ కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులురాజీవ్నగర్లో విషాదఛాయలుసిరిసిల్ల రూరల్, నవ
హౌసింగ్బోర్డుకాలనీ, నవంబర్ 15: ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల�
పెద్దపల్లి రూరల్, నవంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో రైతులు వడ్లు విక్రయించి మద్దతు ధర పొందాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సూచించారు. పెద్దపల్లి మండలం తుర్క