తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 17: ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే మెళకువలను నేర్చుకుని బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు సూచి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం పాడికౌశిక్రెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డికి చాన్స్ క్రియాశీలకంగా మారనున్న రాజకీయాలు స్థానిక సంస్థల అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠ కరీంనగర్, నవం�
నగరంలో స్మార్ట్సిటీ నిధులతో మూడు కూడళ్లు అభివృద్ధి రూ. 50 లక్షలతో పనులు కార్పొరేషన్, నవంబర్ 16: నగరంలో చౌరస్తాల సుందరీకరణపై బల్దియా ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయగా…
మొదటి రోజు నామినేషన్లు నిల్ కరీంనగర్ కలెక్టరేట్లోనే స్వీకరణ జిల్లాకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం వి�
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ట్యాంక్ బండ్ వద్ద జయంతి వేడుకలకు హాజరు కవాడిగూడ, నవంబర్ 16: కాలజ్ఞానం బోధించి, సకల జనుల హితం కోరిన గొప్ప సంఘ సంస్కర్త, భవిష్యత్ దర్శి శ్
ఈ నెల 9నే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణ గడువుడిసెంబర్ 10న పోలింగ్ l14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడికరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతి�
ఒకరు మృతి.. మరో ఐదుగురు విద్యార్థుల గల్లంతుఅర్ధరాత్రి వరకు కొనసాగిన గాలింపు చర్యలుఅయినా దొరకని పిల్లల ఆచూకీకొడుకుల జాడ కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులురాజీవ్నగర్లో విషాదఛాయలుసిరిసిల్ల రూరల్, నవ
హౌసింగ్బోర్డుకాలనీ, నవంబర్ 15: ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల�
పెద్దపల్లి రూరల్, నవంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో రైతులు వడ్లు విక్రయించి మద్దతు ధర పొందాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సూచించారు. పెద్దపల్లి మండలం తుర్క
రామడుగు, నవంబర్ 15: మండలంలోని దేశరాజ్పల్లి గ్రామంలో సోమవారం శాతవాహన లయన్స్క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 60మంది రోగులకు ఉచితంగా మందుల�
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 15: జాతీయ రహదారి నిర్మాణానికి భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి భూసేకరణ చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. జ�
పశువుల్లో వ్యాధి శాశ్వత నివారణకు చర్యలు నేటి నుంచి నెల పాటు వ్యాక్సినేషన్ జిల్లాలో మొత్తం 1,77,756 పశువులు వంద శాతం పూర్తి చేసేందుకు కార్యాచరణ ఇంటింటికీ వెళ్లి టీకా వేయనున్న పశువైద్యులు కరీంనగర్, నవంబర్ 14