కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి సవరణ జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కల
వెల్గటూర్, నవంబర్ 23: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, సెల్ఫోన్ అతిగా వాడకం, వాటి వల్ల కలిగే నష్టాలపై ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భ�
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన డి
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి జిల్లా నుంచి 27మంది అభ్యర్థులు 53నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలైంది. అదేరోజు నుంచి రిట
మంత్రి కొప్పుల | మంత్రి కాప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. జిల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 1,326 ఓట�
ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి ఏకగ్రీవ ఎన్నికపై సంబురాలు పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేసిన నాయకులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు హుజురాబాద్ టౌన్, నవంబర్ 22: హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశి
చిరు ధాన్యాల్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు పుష్కలం రోజూ తీసుకుంటే బలవర్ధకం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఎంతోమేలు హుజూరాబాద్, నవంబర్ 22 : మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మానవుల ఆహారపుటలవాట్లలో అనేక మార్పు�
రైతులకు జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచన గుండ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, వేరుశనగ పంటల పరిశీలన గన్నేరువరం, నవంబర్ 22: ప్రభుత్వ సూచనల మేరకు యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ద�
స్వరాష్ట్రంలో కళాకారులకు గుర్తింపు ప్రోత్సాహాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు ధర్మారం, నవంబర్ 22: ఒగ్గుడోలుకు తరగని ఆదరణ లభిస్తున్నద
‘ప్రత్యామ్నాయ సాగు’తో మంచి లాభాలుపంట మార్పిడితో రైతుకు అన్ని రకాలుగా మేలుఏండ్లపాటు ఒకే రకం పంటతో నష్టాలుయాసంగిలో ఆరుతడే బెటర్ అంటున్న శాస్త్రవేత్తలుకరీంనగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అదే పంట మార్ప�
ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ‘సీఎం కప్-2021’ విజేత తెలంగాణ536 పాయింట్లతో అగ్రస్థానం74 పాయింట్లతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్బహమతుల ప్రదానంకొత్తపల్లి, నవంబర్ 21: కరాటేలో తెలంగాణ మెరిసింది. ఆరో ఆల్ ఇండియా ఓపెన్�
కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలిరాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్గోదావరిఖనిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభంఫర్టిలైజర్సిటీ, నవంబర్ 21: మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా న్యాయవ�