రామడుగు, నవంబర్ 30 : దేశరాజ్పల్లిలో మూడెరాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతివనాన్ని త్వరితగతిన తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలంలోని దేశరాజ్పల్లి, గోపాల్రావ
నగర కమిషనర్ యాదగిరిరావు డివిజన్ల వారీగా పారిశుధ్య పనుల పరిశీలన కార్పొరేషన్, నవంబర్ 30: నగరంలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాతే స్వచ్ఛ ఆటోల్లో తరలించాలని కమిషనర్ యాదగిరిరా�
ఇప్పటి నుంచే పనులపై బల్దియా దృష్టి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు పర్యవేక్షిస్తున్న నగరపాలక అధికారులు కార్పొరేషన్, నవంబర్ 30: సమ్మక్క, సారలమ్మ జాతర కోసం నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరంలోని రేకుర�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్చొప్పదండి, నవంబర్ 29: కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న చేపట్టిన కేసీఆర్ దీక్షా దివస్తోనే ప్రత్యేక రాష్ట్�
వికసిస్తున్న విద్యా కుసుమాలుఅన్నింటా రాణిస్తున్న వేములవాడ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులుపలువురికి ప్రభుత్వ, ప్రైవేటు కొలువులుకార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించిన మహారాణులువేములవాడ, నవంబ�
గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లా నింగ్) ఎన్ బలరాం పిలుపునిచ్చారు. గోదావరిఖని �
గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి మై నింగ్ సిబ్బంది ప్రధాన సమస్యలను కూడా స మ్మె డిమాండ్ నోటీసులో చేర్చాలని మైనింగ్ సి బ్బంది కోరారు. ఈ మేరకు గోదావరిఖనిలో సో మవారం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘా ల నాయకుల�
రామడుగు, నవంబర్ 29: మండలంలోని గుండి వేణుగోపాల స్వామి ఆలయ భూములను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారు. వేణుగోపాల స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, స్వాధీ�
చరిత్ర పుటల్లో సీఎంనాడు ఆయన వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉందిదీక్షా దివస్ సందర్భంగా మంత్రి ఈశ్వర్ధర్మపురి, నవంబర్ 29: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి �
ఉద్యమకారులు, విద్యార్థి నాయకులకు అవకాశాలురవీందర్సింగ్ది అవకాశవాద రాజకీయండీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డిముకరంపుర, నవంబర్ 29: టీఆర్ఎస్లో పదవులు అనుభవించిన వ్యక్తి తనకు న్యాయం
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 29: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని టీజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. పెద్దపల్లిలోని రుచి గ్రాండ్ హోటల్లో గెజిటెడ్ అధ
వెంగళరావునగర్ : పబ్జీగేమ్ ద్వార పరిచమైన ఓ యువకుడు, యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి రూ.2.50 లక్షల డబ్బును స్వాహా చేశాడు. ఎస్.ఆర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాల ఇన్స్పెక్టర్ సైదు�