ధర్మపురి, నవంబర్ 28 : ధర్మపురి క్ష్రేతంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గోదావరి హారతి ఉత్సవ సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని మురళీధర్రావ్, ధర్మపురి శ్రీమఠం అధిప�
Brutal murder | కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం మాతంగి కనకయ్య (70) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు.
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రాచివరి వరకూ ఉత్కంఠగా ప్రక్రియపోటీలో 10 మంది అభ్యర్థులుఅందులో ఇద్దరు టీఆర్ఎస్మిగతా వారంతా స్వతంత్రులేకరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల �
మేయర్ వై సునీల్రావునగరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవంకార్పొరేషన్, నవంబర్ 26: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస�
కమాన్పూర్, నవంబర్ 26: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. పీహెచ్సీలో అందిస్తున్న సేవలు, వైద్య సదుపాయాలను బృందం ప్రధాన ప్రతినిధి నారాయణ రెడ్డి
కోర్టు చౌరస్తా, నవంబర్ 26: అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన అవకాశాలు కల్పించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జడ్జి ఎంజీ ప్రియదర్శిని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా అధిష్ఠానం సహించిందిపదవీ కాంక్షతో ఆరోపణలు చేయడం సరికాదుఇప్పుడు రాజీనామా చేసి తప్పుడు ప్రచారం తగదురవీందర్సింగ్పై మేయర్ సునీల్రావు ధ్వజంకార్పొరేషన్, నవంబర
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 26: జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సం బంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారికి సంబంధ�
మంత్రి ఎర్రబెల్లి | కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె�
వినోద్ కుమార్ | కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సం�
కూరగాయల వినియోగం కొండంత.. సేద్యం గోరంత ఉమ్మడి జిల్లాలో 22వేల ఎకరాల్లో వెజిటేబుల్స్ సాగు అవసరం కేవలం 4వేల ఎకరాల్లోనే సేద్యం నిత్యం 90శాతం దిగుమతి ఇతర రాష్ర్టాల నుంచి వేలాది క్వింటాళ్ల రాక ఎక్కడో పండించే చోట
మహిళలే అత్యధికంగా 743 పురుషులు 581 మంది పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా విడుదల చేసిన అధికారులు కరీంనగర్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదలైంది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జ
మెట్టప్రాంతంలో పెరిగిన వరి సాగుతో తీరిన కొరత ఒకప్పుడు పొరుగు మండలాలపై ఆధారపడిన పాడి రైతులు.. ట్రాక్టర్ గడ్డికి రూ.వేలు వెచ్చించి కొనుగోలు నేడు ఉచితంగానే లభిస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యవసాయ రంగానికి ప�
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సైదాపూర్ మండలంలోని రాయికల్ తండాలో పర్యటన పల్లె ప్రగతి పనుల పరిశీలన గిరిజనులతో కలిసి ఆటాపాట సైదాపూర్