పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 29: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని టీజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. పెద్దపల్లిలోని రుచి గ్రాండ్ హోటల్లో గెజిటెడ్ అధ
వెంగళరావునగర్ : పబ్జీగేమ్ ద్వార పరిచమైన ఓ యువకుడు, యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి రూ.2.50 లక్షల డబ్బును స్వాహా చేశాడు. ఎస్.ఆర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాల ఇన్స్పెక్టర్ సైదు�
డా.శ్రీకాంత్ రెడ్డి | పదవులన్నీ అనుభువించి టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యాఖ్యలను డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల డా.శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. కరీంనగర్లో మీడియా సమావ�
క్రిభ్కోతో కలిసి రూ.700 కోట్లతో ఏర్పాటువెల్గటూర్తోపాటు పలు చోట్ల స్థలాన్ని పరిశీలించిన అధికారులుమారునున్న జిల్లా రూపురేఖలుపెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలుయువత, రైతాంగానికి కల్పతరువుగా పరిశ్రమ జగిత్యాల,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్పెద్దపల్లి డివిజన్ స్థాయి చాంపియన్ ధర్మారం -1 జట్టుపెద్దపల్లిటౌన్, నవంబర్ 28: క్రీడాకారులు ఆటల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలె�
సత్ఫలితాలనిస్తున్న విలేజ్ పార్కులుఏపుగా పెరిగిన మొక్కలుఅందుబాటులోకి వచ్చిన పండ్లుగంగాధర, నవంబర్ 28: పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చతోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫ�
సిరిసిల్ల, నవంబర్ 28: అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్�
ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లుఅన్నదాతలకు అందుతున్న ‘మద్దతు’ చిగురుమామిడి, నవంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతుల తిప్పలు తప్పాయి. మెట్ట ప్రాంతమైన చిగురుమ�
చొప్పదండి, నవంబర్ 28: జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి నిర్వహించారు. చొప్పదండిలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జ్యోతిబాఫూలే చిత�
ధర్మపురి, నవంబర్ 28 : ధర్మపురి క్ష్రేతంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గోదావరి హారతి ఉత్సవ సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని మురళీధర్రావ్, ధర్మపురి శ్రీమఠం అధిప�
Brutal murder | కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం మాతంగి కనకయ్య (70) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు.
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రాచివరి వరకూ ఉత్కంఠగా ప్రక్రియపోటీలో 10 మంది అభ్యర్థులుఅందులో ఇద్దరు టీఆర్ఎస్మిగతా వారంతా స్వతంత్రులేకరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల �
మేయర్ వై సునీల్రావునగరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవంకార్పొరేషన్, నవంబర్ 26: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస�