విచ్చలవిడి రసాయనిక ఎరువులతో విషతుల్యంభూమితోపాటు మానవాళి మనుగడకు ప్రమాదంనేడు ప్రపంచ నేలల దినోత్సవంకరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే �
అంధత్వమున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు..గ్రూప్-4 ఉద్యోగం నుంచి మండలాభివృద్ధి అధికారి దాకా..టెక్నాలజీ సహాయంతో విధుల నిర్వహణపెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని సంతోష్నగర్
ఏడీఆర్ డాక్టర్ ఉమాదేవిపొలాసలో ప్రపంచ నేల దినోత్సవంజగిత్యాల టౌన్, డిసెంబర్ 4 : రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయకుండా, సేంద్రియ సాగు చేసి భూసారాన్ని కాపాడుకోవాలని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం �
ఎవరూ హాని తలపెట్టవద్దుకరీంనగర్ సీఎఫ్వో సైదులుమంథని రూరల్/ ముత్తారం డిసెంబర్ 4: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ అడవుల నుంచి అడవిసోమన్ప�
చొప్పదండి, డిసెంబర్ 4: చొప్పదండి బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనపై జిల్లా బాలల సంక్షేమ సమితి, చైల్డ్లైన్ 1098 సభ్యులు శనివారం విచారణ చేపట్టారు. ఆహారం వికటించి అస్వస్థతకు గురైన
కార్పొరేషన్, డిసెంబర్ 4: భారత పౌరులుగా అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్ర�
తెలంగాణ చౌక్, డిసెంబర్ 4: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. దేశ వాప్తంగా రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్�
కార్పొరేషన్, డిసెంబర్ 4: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ పాలకవర్గంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్న�
విద్యానగర్, డిసెంబర్ 4 : హైదరాబాద్ లాంటి నగరాలకు మాత్రమే పరిమితమైన ప్రెస్టో గెమోబార్ నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో ప్రారంభమైంది. వినూత్న హంగులు, అధునిక సౌకర్యాలతో యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచే�
Food Poisoning | చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు.
జగిత్యాల మెడికల్ కాలేజీ పనులు వేగవంతంరూ.11.5 కోట్లతో శరవేగంగా తాత్కాలిక భవన నిర్మాణం, మరమ్మతులుమాతా శిశు కేంద్రం వినియోగానికి చర్యలుఇప్పటికే 16 విభాగాల్లో 1001 పోస్టులు మంజూరుబోధనా సిబ్బంది రిక్రూట్మెంట్�
చొప్పదండి గురుకులంలో ఆహారం వికటించి 100 మంది పిల్లలకు వాంతులుమంత్రి, కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి వైద్య సిబ్బందిపాఠశాలలోనే పిల్లలకు వైద్యంపలువురికి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్సతప్పిన ప్ర�
శాపంలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలుయాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువుకోట్లలో పెట్టుబడి పెట్టిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు90కి పైగా కొత్త మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంబావురుమంటున్న మిల్లర్లుకేంద