వరికి బదులుగా ఆరుతడిరంగంలోకి దిగిన వ్యవసాయ అధికారులురైతు క్షేత్రాల్లో విస్తృత పర్యటనలుఅన్నదాతల్లో పెరుగుతున్న అవగాహనకరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ):యాసంగి బియ్యం కొనుగోళ్లకు కేంద్రం మోకాలడ్డ�
అరుదైన వ్యాధి బారిన గోదావరిఖనికి చెందిన రాజుచిన్నప్పుడే మరణించిన తల్లిఅన్నీ తానై సాకుతున్న వృద్ధాప్యంలో ఉన్న తండ్రిశస్త్రచికిత్సకు రూ. 5 లక్షలు అవసరమని చెప్పిన వైద్యులుఆపన్నహస్తం కోసం ఎదురుచూపులుగోద
గంగాధర, డిసెంబర్ 12: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి మల్లయ్య ఇటీవల ప్రమాదంలో మృత�
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 12: రైతులు తాము పండిస్తున్న పంటలు, వాటితో వచ్చే లాభాలపై ఒక్క తాటిపైకి వచ్చి మాట్లాడుకునే సందర్భం లేక మధ్యవర్తులు, వ్యాపారులు, కమీషన్ ఏజంట్ల నిలువు దోపిడీకి గురైన సంఘటనలెన్నో ఉన్
జగిత్యాల రూరల్, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి సహా య నిధి నిరుపేదల పాలిట వరంలా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రాచకొండ లతకు ముఖ్
టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటువివరాలు సేకరిస్తున్న అధికారులుకార్పొరేషన్, డిసెంబర్ 12: పట్టణాలు, నగరాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై రాష్ట్ర మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే మున
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డిమ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షకు విశేష స్పందనకమాన్చౌరస్తా, డిసెంబర్ 12: అతి చిన్న వయసులో గణిత శాస్త్రంలో పలు సంసరణలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి శ్ర�
రాజన్నసిరిసిల్ల జిల్లాలో జోరుగా ధాన్యం సేకరణ 3.5 లక్షల టన్నులకు గానూ 2. 16 లక్షల టన్నుల కొనుగోలు వెంటవెంటనే మిల్లులకు తరలింపు దాదాపు 70 శాతం పూర్తి రైతులు 36, 231 మంది.. చెల్లింపులు రూ. 245. 56 కోట్లు రాజన్న సిరిసిల్ల, డి�
గెలుస్తానని సంబురాలు చేసుకున్నవ్.. కార్పొరేటర్గా ఎలా ఉంటవ్?నైతికత ఉంటే వెంటనే రాజీనామా చెయ్ మేయర్ సునీల్రావుకార్పొరేషన్, డిసెంబర్ 11: రవీందర్సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే రాజీనామా చేస్త. ఓడిపోతే
కోర్టు చౌరస్తా, డిసెంబర్ 11: లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎంజీ ప్రియదర్శిని కోరారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల న్యాయ సేవా
ప్రజల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిరాజిరెడ్డి స్మారక భవన్లో సీపీఐ మండల కార్యకర్తల సమావేశంచిగురుమామిడి, డిసెంబర్ 11: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు, స
నాబార్డు ఏజీఎం అనంత్రామడుగు మండలం తిర్మలాపూర్లో పంట చేలు సందర్శనరామడుగు, డిసెంబర్ 11: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నాబార్డు ఏజీఎం అనంత్ రైతులకు సూచించారు. రామడుగు మండలం తిర్మలాపూర్�