Maneru River | కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది
పెట్టుబడులు తక్కువ.. ఆదాయం ఎక్కువ సేంద్రియ ఎరువుల వాడకం నాడు రెక్కల కష్టం.. నేడు సాంకేతికం మోతాదుకు మించి మందులు.. సర్వ రోగాల మయం నీటి వనరుల లభ్యతతో వరి వైపు మళ్లిన రైతులు వడ్లు కొనమంటున్న కేంద్రం.. ఆందోళనలో
నాలుగుదశాబ్దాల కింద ఏర్పాటుఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యాలయంఆరేండ్లుగా హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషితో మరింత ప్రగతిపదిలో వంద శాతం ఉత్తీర్ణతట్రిపుల్ ఐటీలో ఎందరో విద్యార్థులకు సీట్ల
జగిత్యాల, డిసెంబర్ 5: జగిత్యాల జిల్లాలో వానకాలం పంట సీజన్ 2021-22 సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రవి అన్నారు. వానకాలంలో జిల్లాలో 2లక్షల 86వేల 357 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట�
ఓదెల, డిసెంబర్ 5: నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి యజమాని మృతి చెంది పరిస్థితి దయనీయంగా ఉన్న విషయాన్ని గమనించిన యువకులు వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బులు జమ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కనగర్తికి చెంద�
ధర్మారం, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామంలోని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని ధర్మారం మండలం పత్తిపాక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధు లు, నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ�
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిరిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హాజరుతెలంగాణ చౌక్, డిసెంబర్ 5: విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ
కోరుట్ల, డిసెంబర్ 5: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని ఇండియా హ
విచ్చలవిడి రసాయనిక ఎరువులతో విషతుల్యంభూమితోపాటు మానవాళి మనుగడకు ప్రమాదంనేడు ప్రపంచ నేలల దినోత్సవంకరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే �
అంధత్వమున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు..గ్రూప్-4 ఉద్యోగం నుంచి మండలాభివృద్ధి అధికారి దాకా..టెక్నాలజీ సహాయంతో విధుల నిర్వహణపెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని సంతోష్నగర్
ఏడీఆర్ డాక్టర్ ఉమాదేవిపొలాసలో ప్రపంచ నేల దినోత్సవంజగిత్యాల టౌన్, డిసెంబర్ 4 : రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయకుండా, సేంద్రియ సాగు చేసి భూసారాన్ని కాపాడుకోవాలని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం �
ఎవరూ హాని తలపెట్టవద్దుకరీంనగర్ సీఎఫ్వో సైదులుమంథని రూరల్/ ముత్తారం డిసెంబర్ 4: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ అడవుల నుంచి అడవిసోమన్ప�