ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పరాభావం తప్పదునేతలందరూ ఏకతాటిపై ఉన్నారుక్రాస్ ఓటింగ్కు అవకాశం లేదుమంత్రులు కేటీఆర్, గంగులకార్పొరేషన్, డిసెంబర్ 8: రానున్న ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరికకరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆ�
డీఏవో తిరుమల ప్రసాద్ఇతర పంటలపై అవగాహన సదస్సు జ్యోతినగర్(రామగుండం), డిసెంబర్ 8: రైతులు పప్పు ధాన్యాలు సాగు చేయడంతో భూ సారం పెరిగి మేలు చేకూరుతుందని డీఏవో తిరుమల ప్రసాద్ తెలిపారు. అంతర్గాం మండలం మర్రిపల
పెద్దపల్లి జంక్షన్/, జ్యోతినగర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిసిటీ అమెడ్మెంట్ బిల్ 2021, విద్యుత్ రంగం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్�
కమాన్చౌరస్తా, డిసెంబర్ 8 : దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అడిషనల్ కమిషనర్ కే జ్యోతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వ�
హుజురాబాద్టౌన్, డిసెంబర్ 8: పట్టణ పరిశుభ్రతలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్య�
చొప్పదండి, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ రైతులకు సూచించారు. మండలంలోని రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన రైతులకు ఆరుతడి
పెద్దపల్లి, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వీ లక్ష్మీనారాయణ పేర్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఎన్నికల నిర్వహణకు 8 పోలింగ్ కేంద్రాలుప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంక్షేమమే లక్ష్యంప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు.. సూచనలుసమయం వచ్చినప్పుడల్లా గళంసాక్ష్యంగా అసెంబ్లీ రికార్డులుఓటమి భయంతో ప్రతిపక్షాల విమర్శలుదమ్ముంటే రికార్డులు పరి�