తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందిరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కమాన్చౌరస్తా, డిసెంబర్ 10: శాతవాహన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12బీ హోదా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్
హుజూరాబాద్టౌన్, డిసెంబర్10: డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 10 రోజుల పాటు క్యాంప్లో ఉన్న ప్రజాప్రతిని
మానకొండూర్, డిసెంబర్ 10: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరనిలోటని ఎన్జీపీఎస్వో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్జీపీఎస్వో ఆధ్వ�
టీఎన్జీవోస్ నీటి పారుదల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ఉద్యోగ సంఘాల నాయకులు,ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మానం కొత్తపల్లి, డిసెంబర్ 10: నీటి పారుదల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస
సర్వేక్షణ్ పోటీలో బల్దియాను ఉత్తమంగా నిలిపేందుకు బల్దియా కసరత్తు34 అంశాల్లో మరింత మెరుగైన సేవలందేలా చర్యలుకార్పొరేషన్, డిసెంబర్ 10: కరీంనగర్ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంపై బల్దియా ప్రత్యేక దృష్�
తెలంగాణచౌక్, డిసెంబర్ 10: కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైస్ మిల్లుల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వెంటనే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీయూ జిల్లా ఉపాధ�
మొదటి రోజు విధులకు హాజరుకాని కార్మికులు 11 ఏరియాల్లో ఓసీపీలు, గనులపై గప్చుప్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ఆందోళనలు నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ సంస్థ వ్యాప్తంగా నిలిచిన 2 లక్�
అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు సామగ్రి పంపిణీ పూర్తి కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది రెండు స్థానాలు.. 1324 మంది ఓటర్లు ప్రతి చోటా వెబ్ కాస్టింగ్ ఈ నెల 14న కౌటింగ్ కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతి�
నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వివిధ గ్రామాల్లో నర్సరీల పరిశీలన గన్నేరువరం, డిసెంబర్ 9: గ్రామాల్లోని నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్క
రూ. లక్షతో ప్రభుత్వ పాఠశాలకు సామగ్రి అందజేత పూర్వ విద్యార్థుల ఔదార్యం ఓదెల, డిసెంబర్ 9: కొలనూర్లోని ప్రాథమిక పాఠశాలకు రూ.లక్షతో అవసరమైన సామగ్రిని పూర్వ విద్యార్థులు సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. తమకు ఓనమ�
ఇతర పంటల సాగుపై అవగాహన గ్రామాల్లో వ్యవసాయాధికారుల విస్తృత ప్రచారం శంకరపట్నం, డిసెంబర్ 9 : ఆరుతడి పంటలు సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటాయని మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్, ఆత్మ బీటీఎం సునీల్ బా�
పలు ఆలయాల్లో అభిషేకాలు తరలివచ్చిన భక్తులు కమాన్చౌరస్తా, డిసెంబరు 9: నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిరమాస సుబ్రహ్మణ్యషష్ఠి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య, అనంతనాగేంద్ర, నాగ వి
గంగాధర, డిసెంబర్ 9: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రి దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు, 11 మంది జవాన్ల స్మత్యర్థం కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం మధురానగర్ చౌరస్తాలో వా
రైతులు డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి అవగాహన సదస్సుల్లో వ్యవసాయాధికారులు చొప్పదండి, డిసెంబర్ 9: వరికి బదులు ఇతర పంటల సాగుతోనే అధిక లాభాలు గడించవచ్చని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ పేర్కొన్నార�