సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మూడేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానంరామడుగు, డిసెంబర్ 13: ముదిరాజ్ల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ�
ఈసారి రూ.11.22లక్షల ఆదాయంగతం కంటే రూ.4.80లక్షలు అధికంకార్పొరేషన్/ముకరంపుర, డిసెంబర్ 13: కరీంనగర్ శివారులోని రేకుర్తి సమ్మక్క-సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలకు సోమవారం వేలం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్�
జడ్పీ, దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణజిల్లా దవాఖాన సందర్శనఅభివృద్ధి పనులపై సమీక్షసిరిసిల్ల టౌన్, డిసెంబర్ 13: ప్రైవేట్కు దీటుగా జిల్లా దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తు�
రామగిరి, డిసెంబర్ 13 : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని సెంటినరీకాలనీలో ఉన్న రాణిరుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో సోమవారం నుంచి ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీఏ ఏరియా ఇంజినీర్ వై రాజశేఖ�
మానకొండూర్, డిసెంబర్ 13 : కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతు ఉద్యమనేత, ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. సోమవా�
ప్రగతిలో కంట్రోల్ రూం పనులుపూర్తయిన మూడు పీటీఆర్ ఫ్లింత్లుముకరంపుర, డిసెంబర్ 13: దేశంలో స్మార్ట్ సిటీల జాబితాలో ప్రత్యేకతను చాటుతున్న కరీంనగర్ విద్యుత్ సరఫరా విషయంలోనూ ముందు నిలిచేలా సంబంధిత అధ�
సిరిసిల్లలో శరవేగంగా నిర్మాణాలు తొలుత ప్రముఖ టెక్స్టైల్స్ దిగ్గజం గోకుల్దాస్ యూనిట్ రూ.17 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చే ఏడాది ఉత్పత్తికి ప్రణాళికలు తాజాగా టెక్స్పోర్టు ఇండియా ఒప్పందం షెడ్ల ని
వరికి బదులుగా ఆరుతడిరంగంలోకి దిగిన వ్యవసాయ అధికారులురైతు క్షేత్రాల్లో విస్తృత పర్యటనలుఅన్నదాతల్లో పెరుగుతున్న అవగాహనకరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ):యాసంగి బియ్యం కొనుగోళ్లకు కేంద్రం మోకాలడ్డ�
అరుదైన వ్యాధి బారిన గోదావరిఖనికి చెందిన రాజుచిన్నప్పుడే మరణించిన తల్లిఅన్నీ తానై సాకుతున్న వృద్ధాప్యంలో ఉన్న తండ్రిశస్త్రచికిత్సకు రూ. 5 లక్షలు అవసరమని చెప్పిన వైద్యులుఆపన్నహస్తం కోసం ఎదురుచూపులుగోద
గంగాధర, డిసెంబర్ 12: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి మల్లయ్య ఇటీవల ప్రమాదంలో మృత�
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 12: రైతులు తాము పండిస్తున్న పంటలు, వాటితో వచ్చే లాభాలపై ఒక్క తాటిపైకి వచ్చి మాట్లాడుకునే సందర్భం లేక మధ్యవర్తులు, వ్యాపారులు, కమీషన్ ఏజంట్ల నిలువు దోపిడీకి గురైన సంఘటనలెన్నో ఉన్
జగిత్యాల రూరల్, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి సహా య నిధి నిరుపేదల పాలిట వరంలా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రాచకొండ లతకు ముఖ్
టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటువివరాలు సేకరిస్తున్న అధికారులుకార్పొరేషన్, డిసెంబర్ 12: పట్టణాలు, నగరాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై రాష్ట్ర మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే మున