ప్రజల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిరాజిరెడ్డి స్మారక భవన్లో సీపీఐ మండల కార్యకర్తల సమావేశంచిగురుమామిడి, డిసెంబర్ 11: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు, స
నాబార్డు ఏజీఎం అనంత్రామడుగు మండలం తిర్మలాపూర్లో పంట చేలు సందర్శనరామడుగు, డిసెంబర్ 11: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నాబార్డు ఏజీఎం అనంత్ రైతులకు సూచించారు. రామడుగు మండలం తిర్మలాపూర్�
అనేక పథకాలతో అండగా రాష్ట్ర సర్కారుమంత్రి కొప్పుల ఈశ్వర్పందిరి సాగు పథకం లబ్ధిదారులకు కరీంనగర్లో అవగాహనవెల్గటూర్, డిసెంబర్ 11: దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, అనేక పథకా�
శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్శ్రీచైతన్య కళాశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభంతిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 11: సాఫ్ట్బాల్ పోటీల్లో క్రీడాకారులు తెలంగాణ నుంచి జాతీయ స్థ�
రెండు భాగాలుగా పట్టణ ప్రధాన రహదారి విస్తరణ చేపడుతాంవేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబువేములవాడ, డిసెంబర్ 11: మొదటి బైపాస్ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని వేములవాడ ఎమ్మెల్�
అనేక సంక్షేమ పథకాలతో వెన్నుదన్నుగా ఉన్నాం కానీ, కేంద్రం చిన్నచూపు చూస్తున్నది ఏడేండ్లుగా విజ్ఞప్తులతో విసిగిపోయాం ఇక విడిచిపెట్టం.. ప్రత్యక్షంగా పోరాడుతాం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్ని�
ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దపల్లి, జయశంకర్ జడ్పీ అధ్యక్షులుపెద్దపల్లిలో ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్ఎక్స్అఫీషియో ఓటుకు దూరంగా ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబుపెద్దపల్లి, �
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలునాలుగు కేంద్రాల్లో వంద శాతం నమోదు100 శాతం ఓట్లేసిన మహిళా ప్రతినిధులుఓటు హక్కు ను వినియోగించుకున్న మంత్రులుసిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్లో గంగుల, జగిత్యాలలో కొప్ప
తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందిరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కమాన్చౌరస్తా, డిసెంబర్ 10: శాతవాహన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12బీ హోదా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్
హుజూరాబాద్టౌన్, డిసెంబర్10: డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 10 రోజుల పాటు క్యాంప్లో ఉన్న ప్రజాప్రతిని
మానకొండూర్, డిసెంబర్ 10: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి దేశానికి తీరనిలోటని ఎన్జీపీఎస్వో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్జీపీఎస్వో ఆధ్వ�
టీఎన్జీవోస్ నీటి పారుదల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ఉద్యోగ సంఘాల నాయకులు,ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మానం కొత్తపల్లి, డిసెంబర్ 10: నీటి పారుదల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస