కోల్సిటీ, డిసెంబర్ 20: కళా భవన్ నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేసి కళాకారులకు కానుకగా ఇస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య 27వ వార్షికోత�
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళవాలీబాల్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు.
రామడుగు, డిసెంబర్ 20: ఎన్నారై తోట సత్యం సేవా దృక్పథం చాలా గొప్పదని తహసీల్దార్ కోమల్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడగా, మండలంలోని అన్ని గ్రామాలకు ఉపయోగపడేలా మూడు
హౌసింగ్బోర్డుకాలనీలో స్మార్ట్ సిటీ పనుల పరిశీలనలో మేయర్ సునీల్ రావుయాభై శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని వెల్లడికార్పొరేషన్, డిసెంబర్ 20: కరీంనగర్లో స్మార్ట్సిటీలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీని
రాంనగర్, డిసెంబర్ 20: శివారు ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్ సూచించారు. సోమవారం కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్లో
కమాన్పూర్లో 67 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి 56 మంది లబ్ధిదారులకు కేటాయింపు రాములపల్లె ముంపు బాధితులకు ప్రాధాన్యత దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించిన అమాత్యుడు అన్ని వసతులతో ముస్తాబైన కాలనీ
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్251 మందికి ఆరోగ్యలక్ష్మి యాప్తో కూడిన మొబైల్ ఫోన్ల అందజేతగొల్లపల్లి, డిసెంబర్ 19 : అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని, అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిం�
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్19: ధాన్యం కొనుగోలు చేయం అని కరాఖండిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మండలంలోని ప్రతీ గ్రామంలో నిరసనలు తెలుపడానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ పార్�
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలకు కనువిప్పు కలిగేలా యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య పిలుపునిచ్చారు
కార్పొరేషన్, డిసెంబర్ 19: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలోని 32వ డివిజన్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభ