పెద్దపల్లి జంక్షన్, డిసెంబర్ 17: జిల్లాలో వివిధ పథకాల ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను 5వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు పీ పద్మజ, 6వ స్థాయీ సంఘం అధ్యక్షురాలు �
తెలంగాణ చౌక్, డిసెంబర్17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని లాభసాటి సంస్థలను బడా వ్యాపారుల చేతిలో పెట్టడానికి కుట్రలు పన్నుతున్నదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్క�
పంట మార్పిడితోనే రైతులకు మేలుకరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ఏరువాక కేంద్రంలో రైతు సదస్సు- వ్యవసాయ ప్రదర్శన ప్రారంభంకొత్తపల్లి, డిసెంబర్ 17: యాసంగిలో రైతులు ఇతర పంటల సాగుపై దృష్టిసారించాలని కరీంనగర్�
డాక్టర్ సీహెచ్ వికాస్ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందుర్తికి అంబులెన్స్ అందజేతరుద్రంగి (చందుర్తి), డిసెంబర్ 17: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ ఫౌండేషన్ కృషి చేస్త�
కమాన్చౌరస్తా/ జగిత్యాల విద్యానగర్/ పెద్దపల్లి కమాన్/సిరిసిల్ల తెలంగాణచౌక్ డిసెంబర్ 16: రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన జూనియర్ ఇంటర్మీడియట్-2021 ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు
కరీంనగర్ను ప్రపంచ స్థాయి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు కసరత్తు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 410 కోట్లతో ప్రాజెక్టు.. సీఎం ఆదేశాలతో ప్రక్రియ శరవేగం ఏక కాలంలో సివిల్, టూరిజం పనులకు ప్రణాళికలు �
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన ఇల్లందకుంట, డిసెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఏడీఏ ఆదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో రైతులు సాగు చేస�
తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలువాలి కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్రెడ్డి ‘ప్రకృతి వ్యవసాయం-నేల తల్లికి నీరాజనం’పై రైతులకు అవగాహన జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రకృతి సేద్యాన్ని ఉద్యమంలా చేపట్టా�
అదనపు డీసీపీ శ్రీనివాస్ జమ్మికుంట పట్టణంలో పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం 73 వాహనాలు సీజ్ జమ్మికుంట, డిసెంబర్ 16: ప్రజల భద్రత కోసమే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సీ
ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె మొదటి రోజు బంద్ సంపూర్ణం విద్యానగర్, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల ద�
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మేయర్ వై సునీల్రావు తక్షణ చర్యలు చేపట్టాలని బల్దియా అధికారులకు ఆదేశాలు కార్పొరేషన్, డిసెంబర్ 16: నగరంలోని 44వ డివిజన్ కార్ఖానాగడ్డ ప్రాంతంలోని ఓ పురాతన భవనం గురువారం మధ్యా�
తెలంగాణచౌక్, డిసెంబర్ 16: అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలని డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేశ్ బాబు సూచించారు. నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవనంలో గురువారం ఏఐటీయూసీ జిల్ల�
Maneru River Front | కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ �
విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేందుకు కలెక్టర్ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోనే మొదటిసారిగా మొబైల్ సైన్స్ల్యాబ్ ప్రత్యేక వాహనంలో పాఠశాలలకు వెళ్తున్న బృందం జంతువుల అవయవాలు, పరికరాలతో ప్రదర్శనలు ము�