మహిళలు, విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాలి ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ను ప్రారంభించిన సినీనటుడు సుమన్ కొత్తపల్లి, నవంబర్ 19 : కరాటేతో ఆత్మైస్థెర్యం పెరుగుతుందని, జీవితంలో ఏ �
వినోద్ కుమార్ | ఏడాది కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి�
ఉమ్మడి జిల్లా నుంచి తరలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు వారివెంటే కదిలిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు కరీంనగర్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొ
నేటి నుంచి చీఫ్ మినిస్టర్ కప్-2021 కరాటే పోటీలు 19 రాష్ర్టాల నుంచి హాజరవుతున్న 1200 మంది క్రీడాకారులు కొత్తపల్లి, నవంబర్ 18: ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ సిద్ధమైంది. చీఫ్ మినిస్�
భారీ సంఖ్యలో దరఖాస్తులు అర్జీల ద్వారా రూ.25 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం రాంనగర్, నవంబర్ 18: మద్యం దుకాణాలకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఊహించినట్లుగానే చివరి రోజు దరఖాస్తుదారులు �
కలెక్టర్ అనురాగ్ జయంతి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి ఆలయ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం కలెక్టరేట్, నవంబర్ 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్ష
సైదాపూర్, నవంబర్ 18: మండలంలోని ఆకునూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి సహచరులకు పాఠ్యాంశాలను బోధించారు. ప్ర�
తరలివచ్చిన భక్తులు చతుర్దశి ప్రత్యేక పూజలు ఉసిరి చెట్టుకు హారతులు శంకరపట్నం, నవంబర్ 18: కార్తీక శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని మండలంలోని శివ, కేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కేశవప ట్నం శివాలయానికి �
రైతన్నకు అండగా టీఆర్ఎస్ మహాధర్నాయాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నేడు ఇందిరా పార్క్ వద్ద పోరుఉమ్మడి జిల్లా నుంచి తరలిన ప్రజాప్రతినిధులుదిగివచ్చే వరకూ వదిలిపెట్టబోమంటూ స్పష్టంకరీంనగర్/ పె�
మానేరువాగులో విద్యార్థుల మృతికి అమాత్యుడి సంతాపంబాలుర ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు పరామర్శఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున ఆర్థిక సాయంరోదనలు చూసి చలించిపోయిన రామన్నపిల్లల మృతి హృదయవిదారకమంటూ ఆవేద�
రాంనగర్, నవంబర్ 17: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు గురువారం ముగియనుంది. బుధవారం అత్యధికంగా 301 దరఖాస్తులు వచ్చాయి. గురువారం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిప
చిగురుమామిడి, నవంబర్ 17: దేశ రక్షణ కోసం పోరాడి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు కీలకపాత్ర పోషించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉద్యమనాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడిత�