పెరిగిన సాగు విస్తీర్ణంఆరుతడి పంటలపై రైతుల ఆసక్తిమెట్పల్లి, నవంబర్ 21: పోషక పదార్థాలు మెండుగా ఉండే మినుములకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగు పై పల
చిగురుమామిడి, నవంబర్ 21: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మండల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా కారణంగా గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్
ఏడాదికి రూ.2.60లక్షల ఫీజు చెల్లించే స్థోమత లేక చదువుకు ఆటంకందాతల సాయం కోసం ఎదురుచూపుపాలకుర్తి, నవంబర్ 16: సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. ఎంతో ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు వెళ్లేందుకు పేదరికం అడ�
అందుబాటులో ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లుధాన్యం దిగుబడికి అనుగుణంగా ఏర్పాట్లుగంగాధర, నవంబర్ 21: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంద
Kaleswaram project | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నాగ్పూర్ ఈఎన్సీ అనిల్ బహుదూరె అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు�
స్వరాష్ట్రంలో పండుగలా సాగువ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లోనూ చేతినిండా పనిపనికి తగ్గ కూలి.. వేలాది మందికి ఉపాధిమహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి రాకనాట్ల నుంచి ధాన్యం రవాణా, పత్తి
ఇప్పటికే రూ.15లక్షల ఖర్చు మరో రూ. 20లక్షలు ఉంటేనే ప్రాణాలు నిలిచే అవకాశంఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులుపెద్దపల్లి, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. ఎంతో హుషారుగా అం
డ్రా పద్ధతిలో 93 దుకాణాలు కేటాయింపుమొగ్దుంపూర్ మద్యం దుకాణం నిలిపివేతరాంనగర్, నవంబర్ 20: జిల్లాలో 2021-23 సంవత్సరానికి గానూ 94 మద్యం దుకాణాలకు శనివారం డ్రా పద్ధతిలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. 94 మద్యం దుకాణాలకు
సిరిసిల్ల టౌన్, నవంబర్ 20: రైతుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నారని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య పేర్కొన్నారు. రైతు సంక్షేమం క�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశంపార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామని తీర్మానంతిమ్మాపూర్ రూరల్, నవంబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించు�
నల్ల చట్టాల రద్దు హర్షణీయం కేసీఆర్ ధర్నాతోనే కేంద్రానికి కనువిప్పు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశ