స్వరాష్ట్రంలో గ్రామానికి కొత్తశోభ ఏండ్లనాటి సమస్యలు దూరం నెరవేరిన చిరకాల పోచమ్మచెరువు వంతెన కల పూర్తయిన బీటీ రోడ్డు నిర్మాణం మంత్రి ఈశ్వర్ సొంత ఖర్చులతో గ్రామానికి స్వాగత తోరణం నిర్మాణం నేడు పనులకు ప
మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు- మన బడి’ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలుస్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుఇంగ్లిష్ మీడియంపై పెరుగుతున్న మక్కువఇప్పటికే అమలవుతున్న పాఠశాలలే నిదర్శనంకరీంనగర్, �
అత్యంత వేగంగా కరోనా వ్యాక్సినేషన్మిగిలింది ఇక 25,930 మంది మాత్రమేఈ నెల 26 వరకు పూర్తి చేయాలని లక్ష్యంవైరస్ ఉధృతికి అడ్డుకట్టకరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరోనా టీకాల పంపిణీలో కరీంనగర్ జి�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మధురానగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలనగంగాధర, జనవరి 18: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే
నర్సరీలను సక్రమంగా నిర్వహించాలిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వీణవంక, జనవరి 18: ప్రజల ఆర్థికాభివృద్ధి, గ్రామాల రూపురేఖలు మార్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అధికారులు స�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీమానకొండూర్ రూరల్, జనవరి 18: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష
కార్పొరేషన్, జనవరి 18: విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తే, ట్రస్మా నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మేయర్ రవీందర్సింగ్ ఆ
దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదురాజకీయ లబ్ధి కోసమే కపట ప్రేమ చూపుతున్నరుఎమ్మెల్యే రసమయి బాలకిషన్మానకొండూర్, జనవరి 18: బీజేపీ దళిత ద్రోహి అని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు దళితుల గురించ�
దట్నూర్ బ్రిడ్జికి రూ. 3 కోట్లుగోదావరి ఎత్తిపోతల అదనపు పైప్లైన్కు రూ. 14.50 లక్షలుధర్మారం మండలంలోని మూడు మాట్ల నిర్మాణానికి రూ. 88.50 లక్షలు వెల్గటూర్ మండలం పాతగూడూరు-సూరారం బ్రిడ్జికి 2.87 కోట్లు మంజూరువెల్ల
గంభీరావుపేట ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ విజయకార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల పార్టీ బీమా చెక్కు అందజేత గంభీరావుపేట, జనవరి 18: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎంపీపీ వంగ కరుణ, జడ్ప�
మెట్ట భూముల్లో వైవిధ్య విధానాలు వరిని వదిలి..ఆరుతడి పంటలు ఆదర్శ రైతులుగా గుర్తింపుఎల్లారెడ్డిపేట జనవరి 17;వారంతా నీళ్లులేక కన్నీళ్లను దిగమింగుకొని సేద్యాన్ని వదిలిపెట్టారు..కరెంట్ రాక కష్టాలపాలై నమ్మ�
తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితంఏడాదిన్నరగా దయనీయస్థితిలో మహిళచికిత్స కోసం రూ. 35 లక్షల ఖర్చుఅయినా మెరుగుపడని ఆరోగ్యంఅప్పులపాలైన కుటుంబంఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలుఎల్లారెడ్డిపేట, జనవరి 17:
లాలపల్లిలో కొలువైన మల్లికార్జునస్వామినాలుగు దశాబ్దాల చరిత్రగలిగిన ఆలయంఐదు మహావృక్షాల సమాహారంఅంగరంగ వైభవంగా కొనసాగుతున్న మల్లన్న ఉత్సవాలుఎలిగేడు, జనవరి 17;ఎలిగేడు మండలం లాలపల్లిలోని పంచవటీ క్షేత్రం అ