Minister Gangula | తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన సమ్మక్క సారలమ్మ జాతరను రేకుర్తిలో నిర్వహించుకనేందుకు ఏర్పాట్లను ఘనంగా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తీరొక్క పంటల క్షేత్రం.. సైదాపూర్ మండలం పెద్ద మొత్తంలో వేరుశనగ, పొగాకు పంట గోధుమ, కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడూ సాగు కూరగాయల సేద్యంలోనూ ఆదర్శం సాధారణంగా సేద్యం అనగానే కర్షకులు ఎప్పుడూ ఒకే రకం పంట వేస్తుంటా�
రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో పర్యటించాలి టీఆర్ఎస్ నాయకుల డిమాండ్ ఎంపీ అర్వింద్ పర్యటించిన స్థలాన్ని గోదావరి నీటిలో పాలను కలిపి శుభ్రం చేసిన టీఆర్ఎస్ నాయకులు మల్లాపూర్, జనవరి 19:
మాట్ల నిర్మాణాలకు రూ.88.50 లక్షల మంజూరుపై హర్షం సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్ర పటాలకు పాలాభిషేకం ధర్మారం, జనవరి19: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో 3 మాట్ల (చెక్ డ్యాం)ల నిర్�
స్వరాష్ట్రంలో గ్రామానికి కొత్తశోభ ఏండ్లనాటి సమస్యలు దూరం నెరవేరిన చిరకాల పోచమ్మచెరువు వంతెన కల పూర్తయిన బీటీ రోడ్డు నిర్మాణం మంత్రి ఈశ్వర్ సొంత ఖర్చులతో గ్రామానికి స్వాగత తోరణం నిర్మాణం నేడు పనులకు ప
మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు- మన బడి’ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలుస్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుఇంగ్లిష్ మీడియంపై పెరుగుతున్న మక్కువఇప్పటికే అమలవుతున్న పాఠశాలలే నిదర్శనంకరీంనగర్, �
అత్యంత వేగంగా కరోనా వ్యాక్సినేషన్మిగిలింది ఇక 25,930 మంది మాత్రమేఈ నెల 26 వరకు పూర్తి చేయాలని లక్ష్యంవైరస్ ఉధృతికి అడ్డుకట్టకరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరోనా టీకాల పంపిణీలో కరీంనగర్ జి�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మధురానగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలనగంగాధర, జనవరి 18: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే
నర్సరీలను సక్రమంగా నిర్వహించాలిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వీణవంక, జనవరి 18: ప్రజల ఆర్థికాభివృద్ధి, గ్రామాల రూపురేఖలు మార్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అధికారులు స�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీమానకొండూర్ రూరల్, జనవరి 18: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష
కార్పొరేషన్, జనవరి 18: విద్యార్థులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కారు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తే, ట్రస్మా నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మేయర్ రవీందర్సింగ్ ఆ