విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పెరుగుతున్న పాజిటివ్ కేసులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది హుజూరాబాద్ రూరల్, జనవరి 20: కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్నది. పట్టణంతో పాటు మండలం�
ఇంటికే కరోనా కిట్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం విద్యానగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కంటే.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని చెబుతున్నారు వైద్యుల�
ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలందించాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కరీంనగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటా జ్వర స
చొప్పదండి, జనవరి 20: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. రుక్మాపూర్ ఉద్యానవన నర్సరీలో గురువారం రెండెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప�
హుజురాబాద్టౌన్/హుజూరాబాద్ రూరల్: జనవరి 20: జమ్మికుంట నుంచి అక్రమంగా తరలించి హుజూరాబాద్లోని భద్రకాళి రైస్మిల్లో దిగుమతి చేస్తున్న 134 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పట్టణ సీఐ వీరబత్త�
ఎలాంటి అనుమానాలు వద్దు కరోనా నిబంధనల నడుమ వేడుకలు శోభాయాత్రలో రెండు గజ వాహనాలు మంత్రి గంగుల కమలాకర్ పంచమ బ్రహ్మోత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం కమాన్చౌరస్తా, జనవరి 20 : వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కుమ్మరికుంటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పేదలకు చీరలు, కుట్టు మిషన్లు, క్రీడా సామగ్రి పంపిణీ ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు మనోహర�
సికింద్రాబాద్ : ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన సమ్మక్క సారలమ్మ జాతరను రేకుర్తిలో నిర్వహించుకనేందుకు ఏర్పాట్లను ఘనంగా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తీరొక్క పంటల క్షేత్రం.. సైదాపూర్ మండలం పెద్ద మొత్తంలో వేరుశనగ, పొగాకు పంట గోధుమ, కుసుమ, ఆవాలు, పొద్దుతిరుగుడూ సాగు కూరగాయల సేద్యంలోనూ ఆదర్శం సాధారణంగా సేద్యం అనగానే కర్షకులు ఎప్పుడూ ఒకే రకం పంట వేస్తుంటా�
రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో పర్యటించాలి టీఆర్ఎస్ నాయకుల డిమాండ్ ఎంపీ అర్వింద్ పర్యటించిన స్థలాన్ని గోదావరి నీటిలో పాలను కలిపి శుభ్రం చేసిన టీఆర్ఎస్ నాయకులు మల్లాపూర్, జనవరి 19:
మాట్ల నిర్మాణాలకు రూ.88.50 లక్షల మంజూరుపై హర్షం సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్ర పటాలకు పాలాభిషేకం ధర్మారం, జనవరి19: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో 3 మాట్ల (చెక్ డ్యాం)ల నిర్�