హుజూరాబాద్టౌన్, జనవరి 21: పుష్యమాస ఉత్తరాయణంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి సందర్భంగా లోక కల్యాణార్థం చెన్నూరి సురేశ్శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని రాధాస్వామి సత్సంగ్లో శ్రీ మహాగ
జమ్మికుంట, జనవరి 21: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు ఇంటింటా జ్వర సర్వే చేయిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంఎమ్మెల్యే సుంకె రవిశంకర్లబ్ధిదారులకు చెక్కుల పంపిణీచొప్పదండి, జనవరి 21: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్
బొగ్గు వెలికితీత,తరలింపులో రికార్డు ఏరియా నుంచి 100 లక్షల టన్నులకు పైగా రవాణా వెలికితీతలో సింగరేణి వ్యాప్తంగా రెండోస్థానం అధికారులు, కార్మికుల హర్షం మణుగూరు రూరల్, జనవరి 20: మణుగూరు ఏరియా మరో మైలురాయిని చే
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రేకుర్తి జాతర ప్రాంగణంలో, 17వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం కార్పొరేషన్, జనవరి 20: రేకుర్తిలో జరిగే సమ్మక-సారలమ్మ జాతరకు భారీగా ఏర్
విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పెరుగుతున్న పాజిటివ్ కేసులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది హుజూరాబాద్ రూరల్, జనవరి 20: కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్నది. పట్టణంతో పాటు మండలం�
ఇంటికే కరోనా కిట్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం విద్యానగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కంటే.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని చెబుతున్నారు వైద్యుల�
ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలందించాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కరీంనగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటా జ్వర స
చొప్పదండి, జనవరి 20: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. రుక్మాపూర్ ఉద్యానవన నర్సరీలో గురువారం రెండెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప�
హుజురాబాద్టౌన్/హుజూరాబాద్ రూరల్: జనవరి 20: జమ్మికుంట నుంచి అక్రమంగా తరలించి హుజూరాబాద్లోని భద్రకాళి రైస్మిల్లో దిగుమతి చేస్తున్న 134 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పట్టణ సీఐ వీరబత్త�
ఎలాంటి అనుమానాలు వద్దు కరోనా నిబంధనల నడుమ వేడుకలు శోభాయాత్రలో రెండు గజ వాహనాలు మంత్రి గంగుల కమలాకర్ పంచమ బ్రహ్మోత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం కమాన్చౌరస్తా, జనవరి 20 : వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కుమ్మరికుంటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పేదలకు చీరలు, కుట్టు మిషన్లు, క్రీడా సామగ్రి పంపిణీ ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు మనోహర�
సికింద్రాబాద్ : ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�