బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ�
మూడో దశ కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే సత్ఫలితాలనిస్తోంది. ఈనెల21 నుంచి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖాధికారులు తీరు మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ కమిషనర్ శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశా�
నగరంలోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఇందులో భాగంగా 10 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది.
క్యాన్సర్... ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదురోవాలి. తిరిగి ఆరోగ్య�
కేం ద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో గురువారం నిరసన వ్యక్తం చేసి ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం
జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం చెడుమార్గాలను ఎంచుకొని చైన్ స్నాచింగ్లకు పాలుపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఉప సంహరించుకునేంత వరకూ టీబీజీకేఎస్ పోరాడుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
నగరపాలక సంస్థలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. బల్దియా ట్రాక్టర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనఅడుగడుగునా అమాత్యుడికి ఘన స్వాగతం8.45కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రజలు, నాయకులకు పలుకరింపులుమల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం ఆవి�
నగరంలో 16 బృందాల ఏర్పాటుమొదటి సారి హెచ్చరికలతో సరివారం రోజుల్లో క్లీనింగ్కు చర్యలుపరిశీలించిన అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కార్పొరేషన్, ఫిబ్రవరి 1: కరీంనగర్లో 14 కిలోమీటర్ల ప్రధాన రహదారులతో పాటు ని�
ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండిచేయివేతన జీవులకు మళ్లీ నిరాశేజాతీయ రహదారులు, రైల్వే లైన్లపై నో క్లారిటీపత్తాలేని పాత వాటి ప్రస్తావనరైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయింపులు నిల్మెగా పవర్లూం క్లస్టర్ మా
చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలిరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సుడా నిధులు రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్�
రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలు, నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటువచ్చే ఆగస్టు నుంచి రామగుండం వైద్య కళాశాల తరగతులు ప్రారంభంరాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిఫర్టిలైజర్
మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో ఉచిత యునానీ మెగా వైద్య శిబిరం ప్రారంభంవిద్యానగర్, ఫిబ్రవరి 1: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యునానీ వైద్యంతోనే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని మంత్రి గంగుల కమలాక�