రాష్ట్రంలోనే మొదటి స్థానంవెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్నేడు కరీంనగర్లో వైద్య శాఖకు అభినందన కార్యక్రమంప్రశంసించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ టీకాల పంప�
వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు400 పడకల దవాఖాన సిద్ధంఎమ్మెల్యే సంజయ్ చొరవ ప్రశంసనీయంపేదలకు మెరుగైన విద్య, వైద్యమందినప్పుడే నిజమైన ప్రగతిరాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జగిత్�
రైతుబంధు ద్వారా జిల్లాకు 1,203 కోట్లుప్రజా ప్రతినిధులు, అధికారులు పారదర్శకంగా ఉండాలికరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతాంగాని
సిరిసిల్ల టౌన్, జనవరి 25: స్వరాష్ట్రంలోనే దివ్యాంగులకు ఆత్మగౌరవం పెరిగిందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకా�
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకమని, దేశాభివృద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ పేర్కొన్నారు.
రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణిహుజూరాబాద్టౌన్, జనవరి 25: బాలల హకులకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారా
ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరించిన వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలుకరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందజేతవిద్యానగర్, జనవరి 25 : జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇంటింటా జ్వర సర్వే మ
ప్రత్యేక పూజలు సర్పంచ్ వీర్ల సరోజన- ప్రభాకర్రావు దంపతులురామడుగు, జనవరి 25: మండలంలోని వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక యాగశాల నిర్మించి ఐదు రోజు చేపట్టిన శతచండీ య�
సైదాపూర్, జనవరి 25: ప్రజా సంక్షేమపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎనలేని ప్రజాదరణతో ముందుకు సాగుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి
దక్షిణాదిలో రెండో జిల్లాగా రికార్డు రాష్ట్రంలో తొలి జిల్లాగా ఖ్యాతి అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 1
మన ఊరు.. మన బడి’తో ఇక కొత్త కాంతులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు పేద, మధ్యతరగతి వర్గాలకు తప్పనున్న ఆర్థిక భారం సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్వాగతిస్తున్న ఉపా�
కొవిడ్ బాధితులకు ప్రత్యేక ఓపీ నిర్వహించాలి పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, జనవరి 24: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సే�
సైదాపూర్, జనవరి 24: ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాలని జిల్లా సెక్టోరల్ అధికారులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, మండల విద్యా వనరుల కేంద్రాన్ని సోమవారం జిల్లా సెక్టోరల్ అధికారుల�
ఇల్లందకుంట, జనవరి 24: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయని ఏవో గుర్రం రజిత సూచించారు. సోమవారం మల్యాల గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను క్షేత్రస్ధాయిలో సందర్శించారు. రైతులు సాగు చేసిన మ�