ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోంఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చొప్పదండి, జనవరి 30 : దేశమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు జై కొడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్�
గొల్లపల్లి, జనవరి 30 : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సీఈఆర్టీ ప్రచురించిన ఫోర్ రన్నర్స్ పుస్తకంలో గొల్లపల్లి మండలంలోని దట్నూర్ ఎంపీయూపీఎస్పై హరితహారం విభాగంలో ‘అవర్ స్కూల్ ఈజ్ అవర్ సె
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, జనవరి 30 : తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక లక్షా నూటా పదహారు రూపాయలు అందిస్తూ, నిరుపేద కుటుంబాల్లో కాంతులు నింపుతున్�
ఆదర్శంగా ‘ఖని’ గాంధీ పార్కు పాఠశాల ప్రవేశాల్లో ఉమ్మడి జిల్లాలోనే ప్రథమం ఇంగ్లిష్ మీడియంలో బోధన ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ప్రారంభానికి నూతన భవనం సిద్ధం కోల్సిటీ, జనవరి 29 : తెలంగాణ సర్కారు బడులన�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్పొరేషన్, జనవరి 29: ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నదని రాష్ట్ర బీసీ సంక్ష�
సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరింత వేగం శరవేగంగా యూనిట్ల గ్రౌండింగ్ వారానికి 500 యూనిట్లే లక్ష్యం డెయిరీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్న కలెక్టర్ కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు
కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక్కసారిగా తాకిడి పెరిగింది. వచ్చే నెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతున్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరు
గని మూసివేతకు రంగం సిద్ధం సామగ్రి వెలికితీతకు టెండర్ పూర్తి ఇతర గనులకు కార్మికులు రామకృష్ణాపూర్, జనవరి 29 : సింగరేణి మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గని మూసివేతకు రంగం సిద్ధమయ్యింది. ప్రతి ఏటా ఉత్పత్తిలో వెన�
వన్యప్రాణుల నుంచి రక్షణ ఎల్పీజీ గ్యాస్స్టౌవ్ సాయంతో రూపకల్పన మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ అద్భుత ఆవిష్కరణ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ప్రదర్శన అభినందించిన డీఎఫ్వో, ఉన్నతాధికారులు మెట్ప�
తిమ్మాపూర్ రూరల్, జనవరి 29: ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్లపై రుసుమును పెంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలవద్ద శనివారం రైతులు, రియల్టర్ల తాకిడి పెరిగింది. రిజిస�
కొండయ్యపల్లి కేసులో సూత్రధారి అరెస్ట్ సీపీ సత్యనారాయణ వెల్లడి రాంనగర్, జనవరి 29: మావోయిస్టు పార్టీలో పని చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని ఈనెల 10న గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కే�
రూ. 3016 పింఛన్ ఇస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదే 100 శాతం సబ్సిడీతో సహాయ ఉపకరణాలు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్లో ట్రైసైకిళ్లు, ల్యాప్టాప్ల పంపిణీ హాజరైన తె�
టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ. 33 కోట్లు మంజూరు పత్రాలు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫలించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషి చొప్పదండి, జనవరి 28: చొప్పదండి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా అప్గ్