2017లో మూతపడ్డ ప్రైమరీ స్కూల్ ఇంగ్లిష్ మీడియంతో గతేడాది తిరిగి తెరుచుకున్న పాఠశాల 15 మంది విద్యార్థులతో పునఃప్రారంభం ప్రస్తుతం 66 మంది వచ్చే ఏడాది సంఖ్య మరింతగా పెరిగే అవకాశం చందుర్తి (రుద్రంగి), జనవరి 28: ఆం�
తిమ్మాపూర్ రూరల్, జనవరి 28: ఆర్థిక అవసరాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కోట్ల ఆస్తి ఉన్నా అత్యవసరానికో.. మరేదైనా పనికో ప్రతి మనిషి జీవితకాలంలో అప్పుచేయకుండా ఉండలేడు. కొంత మంది మంచివారు చెప్పిన సమయానికి తిరిగి ఇ
చిగురుమామిడి, జనవరి 28: వ్యాధులపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేకొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రత్యూష సూచించారు. రేకొండ, పెద్దమ్మపల్లి, బండారుపల్లిలో శుక్రవారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. జ్�
సైదాపూర్, జనవరి 28: పెసర సాగుతో భూసారాన్ని పెంచుకోవచ్చని కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.మంజులత పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం
టీఆర్ఎస్ నాయకులురాయికల్, జనవరి 26: గత ఎన్నికల్లో మోసపూరితమైన హామీలతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాయికల్ పట్టణ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షు�
జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా గణతంత్ర వేడుకలుజెండా ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులుకార్పొరేషన్, జనవరి 26: జిల్లా వ్యాప్తంగా బుధవారం గణతంత్ర వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబ
కార్పొరేషన్, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల�
గోదావరిఖని, జనవరి 26: జిల్లాలో పార్టీ మరింత బలోపేతం లక్ష్యంగా పని చేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు ఖనిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘టీఆర్ఎస్ ఆవిర్భావం న
సుల్తానాబాద్, జనవరి 26 : తెలంగాణ ప్రభుత్వం చేతి వృత్తులకు సాయం అందిస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్లో నాయీబ్రహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ�
Minister Gangula | ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీనంగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్పార్టీ అన్నారు.