భరోసా కల్పిస్తూ… మందుల కిట్ల పంపిణీఇంటింటా అవగాహన కల్పించిన జ్వర సర్వే బృందాలువంద శాతం వ్యాక్సినేషన్, జ్వర సర్వే పూర్తిచిగురుమామిడి, ఫిబ్రవరి 1: అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రణాళికతో ల
Minister Gangula | శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( సుడా) నిధులు రూ. 10 కోట్లతో సుడా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
వారం పాటు స్పెషల్ డ్రైవ్ lఅధికారులకు మంత్రి గంగుల ఆదేశాలుఅదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అధ్యక్షతన ఐదు శాఖలతో సమన్వయ కమిటీ తొలగింపునకు ప్రత్యేక బృందాలురోడ్డుపై వ్యాపారాల వల్ల 99 శాతం ప్రజలకు ఇబ్బందిఆద�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిలో తెలంగాణరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్గుల్లకోటలో 2కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం వెల్గటూర్, జనవరి 31: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ
జాతీయ రహదారుల నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యంఅంగీకారం తెలిపినా నిధులు కేటాయించని వైనంరైల్వే లైన్ల విషయంలో అదే ధోరణిమెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటుపై శీతకన్నుపక్క రాష్ర్టానికి ట్రిపుల్ ఐటీ.. మనకు �
అర్పపల్లి గ్రామస్తుల ప్రత్యేకతఊళ్లో నాలుగు ప్రాథమిక, ఒక జడ్పీ హైస్కూల్కరోనాతో పెరిగిన డ్రాపౌట్స్ఆంగ్లమాద్యమ బోధన, ఒకే చోటుకి ప్రైమరీ స్కూళ్ల తరలింపుతో పెరిగిన విద్యార్థుల సంఖ్యఫలించిన పంచాయతీ పాలక
రాంనగర్, జనవరి 31: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఇతర రాష్ర్టాలకు అక్రమంగా రవాణా చేసే ఇద్దరు నిందితులపై పీడీయాక్టు అమలు చేస్తూ కరీంనగర్ సీపీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ �
కలెక్టర్ ఆర్వీ కర్ణన్సీపీ సత్యనారాయణ, అధికారులతో కలిసి పలు ప్రాంతాల పరిశీలన కార్పొరేషన్, జనవరి 31: నగరంలోని ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్వీ కర
ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్జిల్లాలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశంరాంనగర్, జనవరి 31: గంజాయి, గుడుంబా, ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేయాలని జిల�
చొప్పందడి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్40 మందికి రూ.10.20లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ రామడుగు, జనవరి 31: బడుగుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ అందిస్తున్న గొప్ప పథకం సీఎంఆర్ఎఫ్ అని చొప్�
Minister Gangula | నగరంలో జరిగిన కారు ప్రమాద ఘటన దురదృష్టకరం, మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందుకొస్తున్న సంస్థలు, దాతలుసీఎస్సార్ చేయూత.. వందలాది అదనపు తరగతి గదుల నిర్మాణంఎర్త్ ఫౌండేషన్ ఆలంబన.. పిల్లలకు యూనిఫాంలు అందజేతమారి సంస్థ గొప్ప మనసు.