ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండిచేయివేతన జీవులకు మళ్లీ నిరాశేజాతీయ రహదారులు, రైల్వే లైన్లపై నో క్లారిటీపత్తాలేని పాత వాటి ప్రస్తావనరైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయింపులు నిల్మెగా పవర్లూం క్లస్టర్ మా
చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలిరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సుడా నిధులు రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్�
రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలు, నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటువచ్చే ఆగస్టు నుంచి రామగుండం వైద్య కళాశాల తరగతులు ప్రారంభంరాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిఫర్టిలైజర్
మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో ఉచిత యునానీ మెగా వైద్య శిబిరం ప్రారంభంవిద్యానగర్, ఫిబ్రవరి 1: వందల సంవత్సరాల చరిత్ర కలిగిన యునానీ వైద్యంతోనే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని మంత్రి గంగుల కమలాక�
సీఎం కేసీఆర్ పాలనలో గణనీయమైన అభివృద్ధి మంత్రి కొప్పుల ఈశ్వర్బూరుగుపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనధర్మపురి/ధర్మపురి రూరల్, ఫిబ్రవరి 1: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల్ల�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్వివిధ శాఖల అధికారులతో సమీక్షకరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్ట్ అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ
కార్పొరేషన్, ఫిబ్రవరి 1: నగరంలో ఫుట్పాత్లు, రోడ్డు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఆమె నగరంలో ఫుట�
భరోసా కల్పిస్తూ… మందుల కిట్ల పంపిణీఇంటింటా అవగాహన కల్పించిన జ్వర సర్వే బృందాలువంద శాతం వ్యాక్సినేషన్, జ్వర సర్వే పూర్తిచిగురుమామిడి, ఫిబ్రవరి 1: అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రణాళికతో ల
Minister Gangula | శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( సుడా) నిధులు రూ. 10 కోట్లతో సుడా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
వారం పాటు స్పెషల్ డ్రైవ్ lఅధికారులకు మంత్రి గంగుల ఆదేశాలుఅదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అధ్యక్షతన ఐదు శాఖలతో సమన్వయ కమిటీ తొలగింపునకు ప్రత్యేక బృందాలురోడ్డుపై వ్యాపారాల వల్ల 99 శాతం ప్రజలకు ఇబ్బందిఆద�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిలో తెలంగాణరాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్గుల్లకోటలో 2కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం వెల్గటూర్, జనవరి 31: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ
జాతీయ రహదారుల నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యంఅంగీకారం తెలిపినా నిధులు కేటాయించని వైనంరైల్వే లైన్ల విషయంలో అదే ధోరణిమెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటుపై శీతకన్నుపక్క రాష్ర్టానికి ట్రిపుల్ ఐటీ.. మనకు �
అర్పపల్లి గ్రామస్తుల ప్రత్యేకతఊళ్లో నాలుగు ప్రాథమిక, ఒక జడ్పీ హైస్కూల్కరోనాతో పెరిగిన డ్రాపౌట్స్ఆంగ్లమాద్యమ బోధన, ఒకే చోటుకి ప్రైమరీ స్కూళ్ల తరలింపుతో పెరిగిన విద్యార్థుల సంఖ్యఫలించిన పంచాయతీ పాలక
రాంనగర్, జనవరి 31: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఇతర రాష్ర్టాలకు అక్రమంగా రవాణా చేసే ఇద్దరు నిందితులపై పీడీయాక్టు అమలు చేస్తూ కరీంనగర్ సీపీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ �