గన్నేరువరం, ఫిబ్రవరి 6 : అంకిత భావం గల ఉపాధ్యాయుల విద్యా బోధనతో గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాల ఏటా సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పాఠశాలలో ప్రస్తుతం 6 నుంచి 10 తరగతుల్లో 3
హుజూరాబాద్ ప్రాంత నిరుపేదల కల సాకారం కాబోతున్నది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు చెందిన అర్హులైన వారి నుంచి నాలుగు రోజులుగా డబుల్ బెడ్రూంల కోసం రెవెన్యూ అధికారులు బల్దియా వద్ద దరఖాస్తులు స్వీకరిస్�
కరీంనగర్ మెడికవర్ దవాఖానలో అత్యంత అరుదైన కాంప్లెక్స్ వ్యాల్ గస్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర తెలిపారు.
రాజకీయ కురువృద్ధుడు, ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందిన ఎంపీటీసీల ఫోరం ముస్తాబాద్ మండలాధ్యక్షడు నేవూరి పోచిరెడ్డి (69) ఆదివారం మరణించారు. మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ�
మూడో దశ కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే సత్ఫలితాలనిస్తోంది. ఈనెల21 నుంచి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖాధికారులు తీరు మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ కమిషనర్ శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశా�
నగరంలోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఇందులో భాగంగా 10 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది.
క్యాన్సర్... ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదురోవాలి. తిరిగి ఆరోగ్య�
కేం ద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో గురువారం నిరసన వ్యక్తం చేసి ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం
జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం చెడుమార్గాలను ఎంచుకొని చైన్ స్నాచింగ్లకు పాలుపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఉప సంహరించుకునేంత వరకూ టీబీజీకేఎస్ పోరాడుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
నగరపాలక సంస్థలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. బల్దియా ట్రాక్టర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్ల సంఘం నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనఅడుగడుగునా అమాత్యుడికి ఘన స్వాగతం8.45కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రజలు, నాయకులకు పలుకరింపులుమల్లారెడ్డిపేటలో అంబేద్కర్ విగ్రహం ఆవి�
నగరంలో 16 బృందాల ఏర్పాటుమొదటి సారి హెచ్చరికలతో సరివారం రోజుల్లో క్లీనింగ్కు చర్యలుపరిశీలించిన అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కార్పొరేషన్, ఫిబ్రవరి 1: కరీంనగర్లో 14 కిలోమీటర్ల ప్రధాన రహదారులతో పాటు ని�