మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాలయాలను దాతల సహకారంతో కార్పొరేట్కు దీటుగా నిర్మించుకుంటున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉద్ఘాటించారు.
ఒకప్పుడు పల్లెలు అంటే నడిచేందుకు వీలులేని వీధులు, పక్కనే నిండిపోయి కంపుకొడుతున్న డ్రైనేజీలు, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం కనిపించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్
జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 14 మంది ఫైనలియర్ విద్యార్థులు మల్టీ నేషనల్ సంస్థ అయిన టీసీఎల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు
వైకుంఠం విష్ణు నివాసం. ఎవరు చనిపోయినా అక్కడికి వెళ్లాల్సిందే. ధనిక, పేద తేడా లేకుండా చివరికి వెళ్లాల్సిన ప్రదేశమే వైకుంఠధామం. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో గతంలో దహన సంస్కారాలు చేయాలంటే స్థలం లే
శ్రీరాంపూర్ ఓసీపీని ఆదివారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం సందర్శించారు. ఇన్చార్జి జీఎం కే హరినారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డితో కలిసి వ్యూపాయింట్ నుంచి ఓసీపీలోని పని స్థలాలను ఆయన పరిశీల�
గన్నేరువరం, ఫిబ్రవరి 6 : అంకిత భావం గల ఉపాధ్యాయుల విద్యా బోధనతో గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాల ఏటా సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పాఠశాలలో ప్రస్తుతం 6 నుంచి 10 తరగతుల్లో 3
హుజూరాబాద్ ప్రాంత నిరుపేదల కల సాకారం కాబోతున్నది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు చెందిన అర్హులైన వారి నుంచి నాలుగు రోజులుగా డబుల్ బెడ్రూంల కోసం రెవెన్యూ అధికారులు బల్దియా వద్ద దరఖాస్తులు స్వీకరిస్�
కరీంనగర్ మెడికవర్ దవాఖానలో అత్యంత అరుదైన కాంప్లెక్స్ వ్యాల్ గస్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర తెలిపారు.
రాజకీయ కురువృద్ధుడు, ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందిన ఎంపీటీసీల ఫోరం ముస్తాబాద్ మండలాధ్యక్షడు నేవూరి పోచిరెడ్డి (69) ఆదివారం మరణించారు. మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ�
మూడో దశ కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే సత్ఫలితాలనిస్తోంది. ఈనెల21 నుంచి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖాధికారులు తీరు మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ కమిషనర్ శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశా�
నగరంలోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఇందులో భాగంగా 10 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది.