తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగాలంటే దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరముందని, రాబోయే కాలానికి కేసీఆరే ప్రధానమంత్రి కావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్
నగరంలోని తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 68 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి కట్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు.
జనహృదయనేత ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్న�
సమ్మక్క సారలమ్మ జాతర ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కులు చెల్లించుకున్న భక్తులు గంగాధర, ఫిబ్రవరి 17 : దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు నిదర్శనమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురాన
ఘనంగా సీఎం కేసీఆర్ ముందస్తు బర్త్డే వేడుకలు రెండో రోజూ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు బ్లడ్ డొనేట్ చేసిన అభిమానులు, నాయకులు కురిక్యాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర�
2017లో శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ మూడున్నరేళ్లలోనే అన్ని వసతులతో పూర్తి పల్లె ముంగిట్లోకి చేరువైన పాలన రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ);కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న కార్మిక క్షేత్రం రాష�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కురిక్యాలలో మెగా రక్తదాన శిబిరం గంగాధర, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని ఎమ్మెల్యే సుంకె రవిశంక
కనుల పండువగా వేంకటేశ్వర స్వామి వివాహ వేడక పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన వొడితల వంశస్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని
గద్దెపై కొలువుదీరిన సారలమ్మ జిల్లాలో మొదలైన భక్తుల మొక్కులు నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 16: వనదేవతల జాతర మొదలైంది. జాతరలో మొదటి రోజు బుధవారం సాయంత్రం సారలమ్మను కోయ పూజారులు తీస�