వెన్నంపల్లి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో కనీస వసతులు లేక.. పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామం, స్వరాష్ట్రంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కృషి, పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో �
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.13 కోట్ల 61 లక్షలు అని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి తెలిపారు. జమ్మికుంట కాటన్ మార్కెట్ను గురువారం ఆమె సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనం�
వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాలు.. భక్తుల శరణుఘోష... కరతాళ ధ్వనుల మధ్య భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంల
మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ. 39 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గురువారం పాలాభిషేకం చేశారు.
నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాలు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయానికి రోజూ సుమారు 20 వేల మంది భక్తులు వస్తుండగా, మంత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతితో గ్రామాలాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఒడ్డెర కాలనీ గ్రామంలో పల్లె ప్రగతిలో నూతనంగా న�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందిస్తున్న కేంద్రాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్, 2018లో లక్ష్య కార్యక్ర మాలను చేపట్టింది. వీటి కింద ఇప్ప�
‘తల్లి నువ్వు నవ్వితే మాగాణి.. ఎద తలుపుతీస్తే సింగరేణి’ అన్నాడు ఓ కవి! నిజంగానే సింగరేణి ఇప్పుడు నవ్వుతున్నది. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ఆ దిశ గానే సింగరేణి కార్మికులను కష
మేడారం జాతరకు ఈనెల 13 నుంచి 19 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి 530 స్పెషల్ బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ కేంద్రం నుంచి 115, పెద్దపల్లి నుంచి 125, మంథని న�
మార్కెట్ రోడ్డు వేంకటేశ్వస్వామి పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పుట్టమట్టి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ, గోవింద నామస్మరణ, కోల�
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నవాబ్పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతలకు ఎమ్మెల
కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కానీ కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. కేవలం 8మంది విద్యార్థులతో ముక్కుతూ మూలుగుతూ నడిచింది. అప్పట�
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సోమారం సర్పంచ్ పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో నెహ్రూ యువకేంద్రం, బజరంగ్ యూత్ వెల్ఫేర్ అస�