కార్పొరేషన్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 23వ డివిజన్ (సుభాష్నగర్)లో గ
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాన�
‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శకి్తపై జాతీయ స్థాయి అవగాహన పోటీలు క్విజ్, స్లోగన్స్, సాంగ్స్,వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ గేమ్స్ విభాగాల వారీగా 30వేల నుంచి 2లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు ఎం�
ఆంగ్ల మాధ్యమంతో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య 780 మంది పిల్లలతో జగిత్యాల జిల్లాలోనే టాప్ సకల వసతులు.. ప్రైవేట్కు దీటుగా బోధన క్యూ కడుతున్న స్టూడెంట్స్.. వారంరోజులకే నో అడ్మిషన్ బోర్డు ఆదర్శంగా నిలుస్త
సిద్దిపేట, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై �
జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రశంస ‘వాష్’ వర్చువల్ సదస్సులో కార్యక్రమాలను వివరించిన కలెక్టర్ కొనియాడిన సదస్సు సమన్వయకర్త స్ఫూర్తినిచ్చిన ‘పల్లె ప్రగతి’ కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పల్లె ప్�
రేకుర్తి జాతర ప్రదేశంలో చెత్తాచెదారం, వ్యర్థాలను శుభ్రం చేసిన సిబ్బంది కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలో పారిశుధ్యంపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రోడ్లు, ఇతర ప్రదేశాల్లో చెత్తాచెదా
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బొమ్మకంటిపల్లిలో డ్రాగన్ ఫ్రూట్ పంట పరిశీలన గంగాధర, ఫిబ్రవరి 23: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని బూర్గు�
కరీంనగర్రూరల్: ఫిబ్రవరి 23: దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బల్మూరి ఆనందరావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ మండల�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ మానేరు నదీ తీరంలో హిందూ శ్మశాన వాటిక ప్రారంభం కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలోని అన్ని మతాలకు సంబంధించిన వైకుంఠధామాల్లో సకల సదుపాయాలు కల్పిస్తు�
జిల్లా స్థాయి యువజన సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కొత్తపల్లి, ఫిబ్రవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జడ�
ఆంగ్ల విద్య, సకల వసతులతో ఆ పాఠశాల సక్సెస్ బాటలో పయనిస్తున్నది. 2008లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ఏటేటా ప్రవేశాలు జోరుగా పెరుగడంతో నిండా పిల్లలతో కళకళలాడుతున్నది.
మొన్నటిదాకా పట్టణాలు, గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడమంటే పెద్ద నరకం. ఆరడుగుల జాగ వెతుక్కోవాల్సిన దైన్యం. ఖాళీ స్థలాలు.. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్తే.. ఎవరొచ్చి అడ్డుకుంటారో, �