మాతృ భాష తల్లితో సమానమని, మాతృ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉచిత కరెంట్ను సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత
నక్సల్స్ కార్యకలాపాలకు ఒకప్పుడు కేంద్రంగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్లో ప్రభుత్వం, పోలీసుల చొరవతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. జిల్లాల ఏర్పాటు, అభివృద్ధితో నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగించాలనుకున�
మెట్పల్లి మండ లం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల అధ్వానంగా ఉండేది. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని స్థానిక సర్పంచ్ పీసు తిరుపతిరెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షుడు బందిల రాజరెడ్డి పూర్వ విద్యార్థులను కోరారు. వా�
దేశంలో 1818 సంవత్సరంలోనే జీవిత బీమా కార్యక్రమాలు మొదలయ్యాయి. కోల్కత్తాలో దీనికి సంబంధించిన బీజాలు పడ్డాయి. సురేంద్రనాథ్ ఠాగూర్ తదుపరి కాలంలో హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని స్థాపించాడు. క్రమంగా ఇద
బొగ్గు రవాణాలో వేగం పెంచి .. వినియోగదారులకు సకాలంలో అందించేందుకు యాజమాన్యం ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నది. ఇందులో భాగంగా పాతదాని చోట కొత్త ప్రీ వే వ్యాగన్ లోడింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నది. శ్రీ
స్వరాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. హిమ్మత్రావుపేట, నాచుపల్లి వయా రామారావుపేట నుంచి చెప్యాల బైపాస్-దొంగ�
క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక హైసూల్ క్రీడా మైదానంలో హుజూరాబాద్ డివిజన్ స్థాయి క్రికెట్ ప�
అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్వన్గా ఉన్నామని, ఇవ్వాళ దేశమంతా కేసీఆర్వైపే చూస్తున్నదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి �
కరీంనగర్ నడిబొడ్డులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేపడుతున్న పార్కు పనులు వేగంగా సాగుతున్నాయి. స్మార్ట్సిటీ మొదటి విడుత నిధులతో మైదానంలో పార్కు �
ప్రత్యేక పంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మంగపేటలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్ర�
వానకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడం పరిపాటిగా మారింది. పలు కాలనీల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్య ఇక శాశ్వతంగా తొలగిపోనున్నది. వరద కాల్వ
రైతాంగానికి మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పక్కాగా పంటల వివరాల నమోదు చేపట్టింది. ఏఈవోలు నేరుగా అన్నదాతల ఇండ్ల వద్దకే వెళ్లి ఎంత భూమి ఉన్నది.. ఎంత వీస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారు.. తదితర అంశాలను అడిగి తెలు�
దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల పునర్జీవం ఉపాధ్యాయులు, గ్రామస్తుల చొరవతో.. ఊపిరిపోసిన ఆంగ్ల మాధ్యమ బోధన కార్పొరేట్ స్కూల్కు దీటుగా నిర్వహణ గ్రామంలో పిల్లలంతా సర్కార్ స్కూల్కే.. 150 మందికి చేరిన విద్యార్థు�