క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక హైసూల్ క్రీడా మైదానంలో హుజూరాబాద్ డివిజన్ స్థాయి క్రికెట్ ప�
అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్వన్గా ఉన్నామని, ఇవ్వాళ దేశమంతా కేసీఆర్వైపే చూస్తున్నదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి �
కరీంనగర్ నడిబొడ్డులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేపడుతున్న పార్కు పనులు వేగంగా సాగుతున్నాయి. స్మార్ట్సిటీ మొదటి విడుత నిధులతో మైదానంలో పార్కు �
ప్రత్యేక పంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మంగపేటలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్ర�
వానకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడం పరిపాటిగా మారింది. పలు కాలనీల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్య ఇక శాశ్వతంగా తొలగిపోనున్నది. వరద కాల్వ
రైతాంగానికి మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పక్కాగా పంటల వివరాల నమోదు చేపట్టింది. ఏఈవోలు నేరుగా అన్నదాతల ఇండ్ల వద్దకే వెళ్లి ఎంత భూమి ఉన్నది.. ఎంత వీస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారు.. తదితర అంశాలను అడిగి తెలు�
దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాల పునర్జీవం ఉపాధ్యాయులు, గ్రామస్తుల చొరవతో.. ఊపిరిపోసిన ఆంగ్ల మాధ్యమ బోధన కార్పొరేట్ స్కూల్కు దీటుగా నిర్వహణ గ్రామంలో పిల్లలంతా సర్కార్ స్కూల్కే.. 150 మందికి చేరిన విద్యార్థు�
రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ సిరిసిల్లలో పోక్సోకోర్టు ప్రారంభం హాజరైన ఉమ్మడి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిలు ఎంజీ ప్రియదర్శిని, ఎం జాన్సన్, కలెక్టర్ అనురాగ్
సేవా తత్పరతను చాటుతున్న చల్మెడ కుటుంబం గ్రామంలో కోటిన్నరతో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కార్పొరేటుకు దీటుగా డిజైన్ రూపకల్పన నమూనాను మంత్రి కేటీఆర్కు అందించిన లక్ష్మీనరసింహారావు కరీంనగర్, ఫిబ్రవరి
గంగాధర, ఫిబ్రవరి 19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 4జీ మొబైల్ ఫో�
జగిత్యాల, ఫిబ్రవరి 19 : దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ మహరాజ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొనియాడారు. శనివారం శివాజీ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని 29వ వార్డులో ఆయన �
కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 559.78 కోట్లతో అంచనా బడ్జెట్ను సిద్ధం చేసింది. వివిధ గ్రాంట్ల ద్వారా ఆదాయం వస్తుందని అంచనా వేయగా వాటి ద్వారా అదే స్థాయిలో అభివృద్ధి పన�
వనదేవతలు సమ్మక, సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. డివిజన్లోని పలు చోట్ల జాతర ప్రాంగణాలు ఎటుచూసినా జనసంద్రంగా మారాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎత్తు బంగారం సమర్పించి, మొకులు చెల్లించుకున్నా