రేకుర్తి జాతర ప్రదేశంలో చెత్తాచెదారం, వ్యర్థాలను శుభ్రం చేసిన సిబ్బంది కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలో పారిశుధ్యంపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రోడ్లు, ఇతర ప్రదేశాల్లో చెత్తాచెదా
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బొమ్మకంటిపల్లిలో డ్రాగన్ ఫ్రూట్ పంట పరిశీలన గంగాధర, ఫిబ్రవరి 23: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని బూర్గు�
కరీంనగర్రూరల్: ఫిబ్రవరి 23: దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బల్మూరి ఆనందరావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ మండల�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ మానేరు నదీ తీరంలో హిందూ శ్మశాన వాటిక ప్రారంభం కార్పొరేషన్, ఫిబ్రవరి 23: నగరంలోని అన్ని మతాలకు సంబంధించిన వైకుంఠధామాల్లో సకల సదుపాయాలు కల్పిస్తు�
జిల్లా స్థాయి యువజన సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కొత్తపల్లి, ఫిబ్రవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జడ�
ఆంగ్ల విద్య, సకల వసతులతో ఆ పాఠశాల సక్సెస్ బాటలో పయనిస్తున్నది. 2008లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ఏటేటా ప్రవేశాలు జోరుగా పెరుగడంతో నిండా పిల్లలతో కళకళలాడుతున్నది.
మొన్నటిదాకా పట్టణాలు, గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడమంటే పెద్ద నరకం. ఆరడుగుల జాగ వెతుక్కోవాల్సిన దైన్యం. ఖాళీ స్థలాలు.. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్తే.. ఎవరొచ్చి అడ్డుకుంటారో, �
పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. పోషణ్ అభియాన్లో భాగంగా మంగళవారం ఆముదాలపల్లి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించ
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో పని చేస్తున్న నిర్బంధ కార్మికుల (బాండెడ్ లేబర్)కు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ పూర్తి కాగా, సాంకేతిక పనులపై అధికారులు దృష్టి పెట్టారు. మొదటి విడుతలో 2.6 కిలోమీటర్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్
ఎల్ఐసీ అంటే ప్రజల సొమ్ము. 1956లో స్థాపించిన ఈ సంస్థ నమ్మకానికి, విశ్వాసానికి, భద్రతకు పెట్టింది పేరు. ఇందులో పాలసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సం�
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. దేశంలో ఎన్నో ప్రాంతాలకు వెలుగుజిలుగులనందిస్తున్న నల్లనేలపై సీఎం కేసీఆర్కు అమితమైన అభిమానం ఉంది. అందుకే �