ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, రాష్ట్ర అభివృద్ధి దేశానికే స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ.. వచ్చే ఏడాది ప్రారంభానికి సిద్ధమవుతున్నది!. 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించిన సింగరేణి.., అవసరమైన 1,350 హెక్టార్ల భూమిలో కొంతమేర అటవీశాఖ పరిధిలో ఉండడంతో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని నగరంలోని జ్యోతీరావు ఫూలే మైదానంలో హైదరాబాద్ బుక్ ఫేయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన గురువారం రెండో రోజూ �
టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేకే బీజేపీ నాయకులు హత్యా రాజకీయాలకు తెరలేపారని టీఆర్ఎస్వై జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ ధ్వజమెత్తా రు.
నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. నగరంలోని 2, 22వ డివిజన్లలో రూ. 48 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు.
పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), మార్చి 2: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం
బుక్ సమాజాన్ని మారుస్తుంది చదివేలా పిల్లలను ప్రోత్సహించాలి అన్ని స్కూళ్లకు విజ్ఞానం పెంపొందించే బుక్స్ పంపిస్తాం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో పుస్తక మహోత్స�