ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గెలిచిన తర్వాత తొలిసారిగా సొంతమండలానికి రాక ఊరూరా వెల్లువెత్తిన అభిమానం అడుగడుగునా ఘన స్వాగతం టీఆర్ఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం ఎలిగేడు, ఫిబ్రవరి 26: ఎలిగేడు మండలాన్ని అ�
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం మెట్పల్లి, ఫిబ్రవరి 26: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ల�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా నేడు పల్స్ పోలియో కార్యక్రమం విద్యానగర్, ఫిబ్రవరి 26 : అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుకలు వేయిం�
ఉక్రెయిన్ సరిహద్దులు మూసివేత.. నిలిచిన రాకపోకలు బంకుల్లో తలదాచుకుంటున్న తెలుగు విద్యార్థులు అక్కడ టెన్షన్.. టెన్షన్గా మెడికోలు ఇక్కడ ఆందోళనలో తల్లిదండ్రులు విద్యార్థులను రప్పించేందుకు రాష్ట్ర సర్�
ఉమ్మడి జిల్లా నుంచి ఏటా వెయ్యి మందికి పైగా విదేశాలకు పయనం మెడిసిన్, ఎంఎస్ వైపు అనేక మంది విద్యార్థుల చూపు విపత్కర పరిస్థితులతో తల్లిదండ్రుల్లో టెన్షన్ ఉక్రెయిన్లో యుద్ధంపై క్షణక్షణం ఉత్కంఠ పిల్లల �
ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ 99 మందికి చెక్కుల పంపిణీ కార్పొరేషన్, ఫిబ్రవరి 25: పేదింట కల్యాణ కాంతులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తు�
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పలు గ్రామాల్లో సర్కారు స్కూళ్ల సందర్శన అభివృద్ధి పనులు ప్రారంభం ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోరుట్ల రూరల్, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాల�
రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు వేములవాడ రూరల్, ఫిబ్రవరి 25 : దీర్ఘకాలిక ప్రణాళికలతో పంటలు సాగ
ఆయన మార్గం అనుసరణీయం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా జయంత్యుత్సవాలు కార్పొరేషన్, ఫిబ్రవరి 25: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ త్యాగానికి ప్రతీక అని, నేటి తరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్�
సైదాపూర్, ఫిబ్రవరి 25: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్ర
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 25: విద్యార్థులు తమ భవిష్యత్పై ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుతారని, వారి ఆశయాలను నెరవేర్చుకునేందుకు అధ్యాపకులు, యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయా�
ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం.. ఇక్కడ భయం భయం అక్కడే చిక్కుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆందోళనలో కుటుంబ సభ్యులు చిక్కుకున్న వాళ్లలో చాలా మంది మెడికోలే.. ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదని కొందరు విద్య
ప్లేస్కూల్ను మరిపించేలా గూడెం కేంద్రం మంత్రి కేటీఆర్ చొరవతో వసతులు మోడల్గా నిలిచిన అధునాతన భవనం రూ.25 లక్షలతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు డిజిటల్, అబాకస్, పద్ధతిలో బోధన చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో చి�